Home » Author »Naga Srinivasa Rao Poduri
విశాఖలో ఇప్పుడు జీవీఎల్ పోటీ చేయాలన్నా.. ఆ సీటు ఇవ్వాల్సింది పురంధేశ్వరే. ఎందుకంటే.. ప్రెసిడెంట్గా ఉన్నది ఆవిడే కాబట్టి. అలాంటప్పుడు.. ఆవిడే అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది గానీ..
కొన్ని రోజుల నుంచి చంద్రబాబు వైఖరిని గమనిస్తే ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాని కలిసినా ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు.
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి.. ఈ మధ్య వార్తల్లో కంటే.. వివాదాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నోటి దురుసుతో చేస్తున్న కామెంట్స్.. పార్టీకి మైలేజ్ ఇవ్వడం కంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాయ్. ఇది.. హైకమాండ్ దాకా వెళ్లింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కౌశిక్ రె�
మొదటి విడత వారాహి యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడతపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే ఎమ్మెల్యే హ్యాండిచ్చి పార్టీ మారారని... ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి కాంగ్రెస్ క్యాడర్.. ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు సుభాశ్రెడ్డి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎంఎస్ ధోనికి వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
ఎంఎస్ ధోని పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి ట్విటర్ వేదికగా బర్డే విషెస్ చెప్పారు. అతడితో కలిసివున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఎప్పుడైనా ఇలా అవసరం ఉన్నప్పుడు కళ్లలో నుంచి కన్నీరు రావడం సహజం. కానీ కంట్లోఇంకేవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి సూచనగా కూడా కంట్లో నుంచి అధికంగా నీరు ఉత్పత్తి కావొచ్చు.
గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే జీర్ణ వ్యవస్థలో ఇన్ ఫెక్షన్ వచ్చి ఇన్ ఫ్లమేషన్ కావడం. కలుషితమైన ఆహారం గానీ, నీరు గాని తీసుకున్నప్పుడు 12 నుంచి 24 గంటలలోపు వాటి ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పైన కనిపిస్తుంది.
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న ''సౌండ్'' బాబులకు రాజన్న సిరిసిల్లా జిల్లా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలకు వరకు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటారని భావించారు. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి తారుమారయింది.
ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.
సమస్యకు ముగింపు పలకాల్సిన ముఖ్యమంత్రి బీరేన్సింగ్ రాజీనామా హైడ్రామాను తలపించింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేస్తానంటే ఆయన చేతిలోని రాజీనామా లేఖను లాక్కొని చించేశారు స్థానిక మహిళలు.
అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత.. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు ఐదు వేళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం..
హింసాత్మక ఘటనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. వరుసగా నాలుగో రోజు కొనసాగుతున్న ఆందోళనలతో ఫ్రాన్స్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ.
ఈసారి తమకు టికెట్ కష్టమేననే అంచనాకు వచ్చిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కీలక నేతలకు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
OceanGate – Titanic trips : ఓషన్ గేట్ టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible).. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన న్యూస్ ఇది. టైటాన్ ప్రమాదం తర్వాత ఓషన్ గేట్ సంస్థ.. అండర్ వాటర్ టూరిజంకు పుల్ స్టాప్ పెడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రమాదం జరిగి పట్టుమ�
Bodhan Assembly Constituency: బోధన్ నియోజకవర్గం ఒకపుడు టిడిపి కంచుకోట కాగా ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కంచుకొటగా మారింది.. కాని కాలం మారిన సందర్బంగా ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ (BRS Party) తన ఖాతాలొ వేసుకుంది..అటు మహరాష్ట్రకు ఎక్కువగా సరిహద్దు ప్రాంతం ఉండటంతొ ఎక