Home » Author »Naga Srinivasa Rao Poduri
తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. వర్షాల కోసం రైతులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కాపు నాయకులు దీటుగా స్సందిస్తున్నారు.
ఎవరు పోటీచేసినా.. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామాఅల్లుళ్ల మధ్యే జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. ఈ సారి కూడా రసవత్తర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన తర్వాతే.. ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
చివరి నిమిషంలో పొత్తులు ఖరారైతే.. ఈక్వేషన్స్ మారిపోయే చాన్స్ ఉంది. ఎవరు పోటీలో ఉన్నా.. ఏ పార్టీ అభ్యర్థి అయినా.. ఏలూరులో ఈసారి విజయం అంత సులువు కాదనే చర్చ సాగుతోంది.
వివాదాలతో సహవాసం చేసే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం అవసరమైతే తన సీటును త్యాగం చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక�
మద్యం అలవాటు ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది జబ్బు పడుతున్నట్లు ఆక్స్ఫర్డ్ నివేదిక బయటపెట్టింది. మహిళలు కూడా ఈ మధ్య కాలంలో మద్యపానానికి అలవాటు పడుతున్నారు.
భారత్ నుంచి సంపన్నులు వెళ్లిపోతున్న మాత్రాన ఇప్పటికిప్పుడు దేశానికి వచ్చిన నష్టమేమి లేదంటున్నారు నిపుణులు. వ్యాపారులు వెళ్లినంత మాత్రానా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమేని లేదని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం.
బెంగళూరు నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులు త్వరలోనే బయట పడనున్నారు.
శ్రీకాళహస్తిలో.. మరోసారి వైసీపీ, టీడీపీ మధ్యే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు.. తెలుగుదేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
మణిపూర్ అల్లర్లకు.. మైతీలను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్ ఒక్కటే కారణం కాదు. ఈ హింసాత్మక ఘర్షణల వెనుక.. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయ్.
కొరకాని కొయ్యగా మారిన గోషామహల్లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.
ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో.. ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది.
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆరోగ్య తెలంగాణలో భాగంగా హైదరాబాద్ నిమ్స్ విస్తరణకు నడుం బిగించింది.
ఈసారి కామారెడ్డి నియోజకవర్గంలోఅధికార పార్టీ నుంచి ఎవరికి టికెట్ దక్కుతుందనే దానిపై గెలుపోటములు ఆధారపడి ఉన్నాయ్.
అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.
వారాహి విజయయాత్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు.
దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.