Home » Author »Naga Srinivasa Rao Poduri
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుల్లో ఎక్కువ కాలం కొనసాగిన తుఫాన్గా బిపర్జోయ్ నిలిచింది. 1965 నుంచి గుజరాత్ను తాకిన తీఫాన్ల్లో బిపార్జోయ్ మూడోది.
హిందూపురం వైసీపీ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ తన శైలిలో టీడీపీ, బీజేపీ నాయకులపై వ్యాఖ్యలు చేశారు. అబద్దాల షా, అడ్డాలేని నడ్డా అంటూ బీజేపీ అగ్రనేతలపై సెటైర్లు వేశారు.
బీజేపీకి అంగ, అర్ధ బలాలు.. సంస్థాగత నిర్మాణం ఉన్న కర్ణాటక, తెలంగాణల్లో పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఏమాత్రం క్యాడర్ బలంలేని తమిళనాడు, కేరళల్లో ఎలా గెలుస్తుందనేది పొలిటికల్ అనలిస్టులకు కూడా అంతుబట్టడం లేదు.
19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది.
స్వదేశీ, విదేశీ పిచ్లపై అద్భుత ప్రదర్శన కనబరిచే టీం ఇండియాకు.. ఐసీసీ ట్రోఫీ ఫోబియా పట్టుకుందా? దిగ్గజ జట్లను మట్టికరిపించిన చరిత్ర ఉన్నా.. ప్రపంచ కప్ పోటీల్లో ఎందుకు ప్రతిభ చూపలేకపోతోందో?
ఇంటర్నెట్ కేబుళ్ల విషయంలో అమెరికాతో నెలకొన్న తాజా వివాదం.. రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయ్.
భారతీయ కార్పొరేట్ దిగ్గజంగా చెప్పే టాటా గ్రూప్ తనిష్క్ పేరిట జ్యువెల్స్ బిజినెస్ చేస్తుండగా... అంబానీలు రిలయన్స్ జ్యువెల్స్ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ బిజినెస్లోకి ఆదిత్యా గ్రూప్ కూడా ప్రవేశిస్తోంది.
రాజకీయంగా ఎత్తుగడలు వేయడంలో దిట్టగా చెప్పే కేసీఆర్.. ప్రభుత్వపరంగా కూడా వేగం పెంచారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమయ్యేలా సీనియర్లు అడుగులు వేస్తున్నారు. బీజేపీ కూడా నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేస్త
నేరాలు జరగకుండా.. నేరస్తుల నుంచి అమాయకులను కాపాడటమే ఇప్పుడు కొత్త సవాల్గా మారింది. ఆన్లైన్లో వెతకడం.. శత్రువులను అంతం చేయడం.. ఇప్పుడు మామూలైపోయింది.
జగిత్యాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను చూసుకుంటే.. ఈసారి టఫ్ ఫైట్ ఖాయమనిపిస్తోంది. బీజేపీ రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో బీసీ మహిళకు వైసీపీ అవకాశం ఇచ్చింది.
ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Koratla Assembly constituency: కోరుట్ల.. గులాబీ పార్టీకి కంచుకోట. నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతోంది. అలాంటి సీటులో.. ఈసారి ట్రయాంగిల్ ఫైట్ (Triangle Fight) తప్పేలా లేదనే టాక్ వినిపిస్తోంది. వరుసగా నాలుగు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వ�
Amit Shah – Chandrababu : జాతీయ రాజకీయాల్లో (National Politics) సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి పార్టీలు. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పావులు కదిపితే.. ఇప్పుడు బీజేపీ (BJP) కూడా
టెక్కలిలో ఎన్నికల పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ కొడతారా? లేక.. ఆయన దూకుడుకి చెక్ పెట్టి.. వైసీపీ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది.
పార్టీ పెట్టడం కంటే ముందు.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడం మీద ఫోకస్ పెట్టారు పెట్టారు పొంగులేటి, జూపల్లి.
బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రిది కావడంతో.. అందరి ఫోకస్ ఈ సెగ్మెంట్పైనే ఎక్కువగా ఉంది. ఇక.. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ప్రశాంత్ రెడ్డి ఒకరవడం, జిల్లాకు చెందిన ఒకే ఒక్క మంత్రి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా �