Home » Author »Naga Srinivasa Rao Poduri
క్రికెట్ గ్రౌండ్ లో సత్తా చాటిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రజలతో మమేకవుతున్నాడు. గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు.
మహారాష్ట్ర రాజకీయాల్లో.. కారు స్పీడ్ పెంచేందుకు గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాది వేస్తున్నారు కేసీఆర్. అక్కడ పార్టీ విస్తరణ కోసం.. తెలంగాణ సంక్షేమ మోడల్ను తెరమీదకు తీసుకొస్తున్నారు.
అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది.
తనను చంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల రాజేందర్, ఆయన సతీమణి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తోసిపుచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. పొంగులేటి ఢిల్లీ టూర్ తర్వాత.. అన్ని ప్రధాన పార్టీల దృష్టి.. ఖమ్మం మీదకు మళ్లింది.
IPS Anukriti Sharma: మొత్తానికి నూర్జహాన్ ఇంట్లో వెలుగులు విరబూశాయి. ఏళ్లకు ఏళ్లుగా చీకటిలో మగ్గిపోయిన పెద్దావిడ ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా తిమిరంతో సమరం చేసిన ఆమె జీవితం ఇప్పుడు ప్రకాశవంతమైంది. సినిమాల్లో కనిపించే కథలు నిజజీవితంలో ఎ�
తానా ప్రపంచ సాహిత్య వేదిక.. నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కథాసాహిత్యం విజయంతంగా జరిగింది.
మూడు పార్టీల్లోనూ ఒకరికంటే ఎక్కువగా ఉన్న ఆశావహులతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది.
ఇటీవల కాలంలో పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వీటిని సింథటిక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. నాచురల్ డైమండ్స్ తరహాలోనే వీటికి కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైనా చెబితే తప్ప వీటిని ల్యాబరేటరీలో తయారు చేసినట్టు గుర్తించలేం.
ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్న కేసీఆర్.. పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఉండి.. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.
BRSకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఆ పార్టీకి కటీఫ్ చెప్పి వచ్చే ఎన్నికల్లో సొంతంగా 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే మలక్ పేట్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ఉండే అవకాశం ఉంది.
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని టీమిండియా.. అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి సొంతం చేసుకుంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మోదీ పర్యటనలో భాగంగా రెండు అగ్రదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉండటంతో జనసేన పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. జనసేన పార్టీ అధినేత పోటీచేస్తారనే టాక్ అనంత రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.
టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలోకి వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయింది. అసలు అదెలా పేలింది, కారణమేంటి?
బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.
ఓ వైపు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, మరోవైపు, దాయాది పాకిస్థాన్ను ఎగదోస్తూ.. భారత్ను ఇబ్బందులకు గురిచేయడానికి చైనా చేయని ప్రయత్నమంటూ లేదు.
ఇండియాలోనే కార్లను తయారు చేయాలని మస్క్ కంపెనీ టెస్లా భావిస్తోంది. కానీ.. మొదటగా కార్ల దిగుమతి చేసుకొని.. సేల్స్ మొదలుపెట్టి.. మార్కెట్లో టెస్లా కార్లకు ఉన్న డిమాండ్ని టెస్ట్ చేయాలని చూస్తోంది.