Home » Author »Naga Srinivasa Rao Poduri
వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఓటమితో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీడియా ముందు కంటతడి పెట్టాడు.
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో ఇళ్ల ధరలతో పాటు అమ్మకాలు కూడా 36 శాతం పెరిగాయని అనరాక్ పేర్కొంది. గత 3 నెలల్లో దేశంలోని 7 మెట్రో నగరాల్లో మొత్తం లక్షా 15 వేల ఒక వంద యూనిట్లు అమ్ముడుపోయాయి.
హైదరాబాద్తో పాటు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. సుమారు కోటి రూపాయల ధరల శ్రేణి ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
అధికారంలోకి రాగానే సిట్ వేసి అందరి సంగతి తేలుస్తాం. ఎమ్మెల్యేల అవినీతిపై నేను చేస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయించుకునే దమ్ము వారికుందా?
యమునా నదిలో నీరు క్రమంగా తగ్గుతోందని, త్వరలో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభిస్తుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భరోసాయిచ్చారు.
తెలంగాణ బీజేపీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరో వివాదం చెలరేగుతూ కాషాయ పార్టీ నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష పార్టీలు వెనుకబడ్డాయనే టాక్ జుక్కల్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత జుక్కల్ కాంగ్రెస్ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది.
ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.
సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
మన శరీర బరువు తగ్గడానికి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. తగినన్ని పోషకాలు అందిస్తూనే బరువు తగ్గడానికి తోడ్పడే ఆహార పదార్థాలివే..
ఏపీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ఐఐఐటీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై వివాదం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి మాట్లాడారు.
అధ్యక్షుడిని మార్చినా ఈటలపై మాత్రం పెద్ద భారమే మోపింది. సంజయ్ పక్కకు తప్పుకోవడంతో బీజేపీలో చేరికలు పెరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా పెద్దాయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? వైసీపీ ఆహ్వానంపై ఎందుకు స్పందించడం లేదు. తెర వెనుక ఏం జరుగుతోంది?
సిరిసిల్లలో కేటీఆర్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాశ్ ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తున్న బోస్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే తన కుమారుడు ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చినట్లు చె�
నెదర్లాండ్స్లో వలసలు రాజకీయ సంక్షోభమే సృష్టించాయి. వలసలపై అనుసరించాల్సిన వైఖరిపై అధికార కూటమిలో తలెత్తిన అభిప్రాయభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని మార్క్ రుట్టే రాజీనామా చేశారు.
యుద్ధాన్ని వీలయినంత తొందరగానే ముగిద్దామనుకున్న రష్యా కూడా యుక్రెయిన్ను ముందు పెట్టి అమెరికా, పాశ్చాత్యదేశాలు వ్యవహరిస్తున్న తీరు చూసి మనసు మార్చుకుంది.
మచిలీపట్నం రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నాయి.