Home » Author »Naga Srinivasa Rao Poduri
ఖానాపూర్ రాజకీయం హాట్హాట్గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో టిక్కెట్ పోటీ పీక్స్కు చేరుతుండటం.. ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై గులాబీబాస్ వైఖరి ఏంటో తేలితేనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఐతే వైసీపీ అధిష్టానం మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రిని టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తోందట.. కానీ, ఎందుకనో టీటీటీ పదవిని వద్దని ఆయన అంటున్నట్లు సమాచారం.
Hyderabad tall buildings: ఆకాశ హర్మ్యాలంటే ఒకప్పుడు విదేశాల్లోనే కనిపించేవి. కాని ఇప్పుడు మన దగ్గర కూడా స్కై స్క్రాపర్స్ (Skyscrapers)ను భారీగా నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో మేఘాలను తాకేలా ఆకాశ హర్మ్యాలను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. భాగ్యనగరంలో �
టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీకి దీటైన పోటీ ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3 వేల ఓట్లు వచ్చినా.. ఈ సారి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఉప ఎన్నికలు మరచిపోకముందే మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. గెలుపు ఊపు బీఆర్ఎస్లో ఇంకా తగ్గకపోగా.. కాంగ్రెస్ కర్ణాటక జోష్తో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇక రాజగోపాల్రెడ్డి భవిష్యత్ వ్యూహంపైనే బీజేపీ ఆధారపడింది.
దుబ్బాక బదులుగా పటాన్చెరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పటాన్ చెరు కేంద్రంగానే రఘునందన్ రాజకీయాలు చేశారు.
కొడాలి నాని స్పీడ్కు బ్రేక్లు వేసే యువనాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తోంది. ఆయనను దింపితే బాగుంటుందని భావిస్తోంది టీడీపీ అధిష్టానం..
నందిగామ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయనేలా ఉంది పరిస్థితి. క్యాడర్ను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరనే టాక్ కూడా ఉంది.
ఓ వైపు సీనియర్ నేత.. మరోవైపు యువనేత వ్యూహాలతో ఎమ్మెల్యే పద్మకు నిద్రపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరకు మెదక్ బరిలో చివరకు ఎవరుంటారనేది సందిగ్ధంగా మారింది.
వంశీకి టిక్కెట్ ఇస్తే యార్లగడ్డ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎవరు మద్దతు ఇస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఇప్పటికే కేసీఆర్తో టచ్ ఉన్నట్లు.. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించేవారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. వర్షపు నీరు చేరడంతో ఎగ్జిట్ 2, 7లను మూసివేసినట్టు తెలిపారు.
కొండపిలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోవడం.. ఇరువర్గాల నేతలను తాడేపల్లి పిలిపించి మాట్లాడినా దారికి రాకపోవడంతో సీఎం జగన్ ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారని టాక్ నడుస్తోంది.
మిని ఇండియాగా పేరొందిన కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్పై అన్ని ప్రధాన రాజకీయపార్టీలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నాయి. కూకట్పల్లిలో ఈసారి ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?
ఎన్నికలకు కేవలం వంద రోజులు మాత్రమే ఉండటంతో బీజేపీ తన కార్యాచరణలో దూకుడు పెంచేలా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి పార్టీలో తన మార్కు మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్గా ఉంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాలేరును కాదని సికింద్రాబాద్నే ఎంచుకోడానికి కూడా కొన్ని కారణాలు చెబుతున్నారు షర్మిల అనుచరులు.
భవిష్యత్తులో దేశం ఎలాగూ ఉండదు.. కనీసం తువాలు సంస్కృతి, సంప్రదాయాలైన కనుమరుగు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడి పాలకులు. దీని కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశంగా తువాలును మార్చారు.