Home » Author »Naga Srinivasa Rao Poduri
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒకట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తోంది వైసీపీ. అందుకోసం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
యనమలకుదురులో భార్య, భర్త కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. వీరితో పాటు మూడో వ్యక్తి ప్రమేయం ఉందని హతుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ముగ్గురు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారుతోంది.
అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో చర్చను అధికార పార్టీ సభ్యుల గందరగోళం నడుమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు.
చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్కట్.
చలో విశాఖ అంటూ తరచూ ప్రకటనలు చేసే ఏపీ ప్రభుత్వం.. ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే వచ్చే అక్టోబర్ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగాలని పట్టుదలగా ఉన్నారు సీఎం జగన్.
అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేసే కార్యక్రమానికి..
మెట్రో విస్తరణతో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం హాట్టాపిక్గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంద�
భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ తమ కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
Pervez Musharraf: భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) 2004 పాకిస్థాన్ లో పర్యటించినప్పుడు టీమిండియా క్రికెటర్ ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ తోపాటు, పాక్ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అ�
పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.
సిగ్నేచర్ బ్రిడ్జిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వంతెనపై A అకారంలో రెండు పైలాన్లను ఏర్పాటు చేశారు. 13 వందల ఎత్తుల్లో వీటి నిర్మాణాన్ని చేపట్టారు.
కోకాపేట్ భూముల వేలం తరువాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్లాట్లు ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్ను అభివృద్ధి చేశారు.
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
కొద్దికాలంగా జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జోరందుకుంది.
ఐదు వేల వేతనానికే ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న వలంటీర్లు.. పది వేలు అందుకంటే మరింత విధేయత చూపిస్తారనేది అధికార పార్టీ వ్యూహం.
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే.. మంథని రాజకీయం మరింత రక్తి కట్టొచ్చు. ప్రస్తుతానికి పుట్టా మధు, నారాయణరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు.