Home » Author »Naga Srinivasa Rao Poduri
Luxury Houses: ఒకప్పుడు తనకు సొంత ఇల్లు ఉంటే చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం సొంతిల్లు (Own House) మాత్రమే అయితే సరిపోదంటున్నారు మెజార్టీ హైదరాబాదీలు. ప్రస్తుతం చాలామంది విశాలమైన ఇళ్లు కావాలని కోరుకుంటున్నారు. పోస్ట్ కోవిడ్ (Post Covid) తర్వాత భారత్లో గ�
CHVM Krishna Rao: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) లో కన్నుమూశారు. ఆయన పార్థీవదేహాన్ని గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలోని (gopanpally journalist colony) స్వగృహంలో ఉంచారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు �
ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభలతో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నా బెజవాడ వేదికగా ఒక్క కార్యక్రమం చేయలేకపోతున్నామని అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజకీయ సమీకరణలు కూడా మారే చాన్స్ కనిపిస్తోంది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్ కత్తాతో పోలిస్తే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి.
వైసీపీకి గట్టిపట్టున్న ప్రాంతం గోదావరి తీరం.. ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో రికార్డు విజయాలు నమోదు చేసిన వైసీపీకి.. ప్రస్తుత పరిస్థితులు చికాకు పుట్టిస్తున్నాయి.
నేతల అవుట్ గోయింగ్ గాని.. ఇన్కమింగ్ లేక కునారిల్లిపోయిన కాంగ్రెస్కు.. ఇప్పుడు నేతల తాకిడి ఎక్కువవుతోంది. అధికార బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది.
గృహ రుణాల వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బ్యాంకులు చెల్లించాల్సిన ఈఎంఐల కాలవ్యవధిని పెంచుతుంటాయి. కనీసం కస్టమర్లకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇదిగో ఇప్పుడు వీటికి చెక్ పెట్టనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ప్రస్తుతం హైదరాబాద్లో యేడాదికి ఇళ్ల అమ్మకాలు సుమారు 30 వేలు ఉండగా వచ్చే రెండేళ్లలో క్రమంగా పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.
HMDA Budvel Venture: గ్రేటర్ హైదరాబాద్తో (Hyderabad) పాటు శివారు ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే మౌలిక వసతుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ.. శివారు ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎన్నికలు సమీపిస్తుండటం.. తాము ఇంకా రేసులోనే ఉన్నామని చెప్పేందుకే గల్లా కుటుంబం అరుణకుమారి పుట్టినరోజున హంగామా చేసిందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో విజయం సాధించిన ఊపులో.. తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తోంది.
కుమారుడిని పలకరించి సొంతూరికి వెనుతిరిగిన ఆ తండ్రికి మార్గ మధ్యలోనే విషాద వార్త అందింది. కన్నకొడుకు ఇక లేడనే వార్త తెలియడంతో అతడు హుటాహుటిన...
Mohammad Azharuddin: టీం ఇండియా (Team India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీ సస్పెన్స్గా మారింది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అజ్జూ భాయ్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మైనార్టీ ఓట్�
టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న బుచ్చయ్యకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదంటున్నారు. రాజకీయ చాణుక్యుడిగా.. తలపండిన నేతగా పేరు తెచ్చుకున్న బుచ్చయ్యకే తన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.
రేవంత్ రెడ్డి కూడా కొడంగల్పై ఫోకస్ పెంచారు. ఈసారి.. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. ఇక.. బీజేపీకి కొడంగల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది.
వర్షాలతో చెన్నై వాసులకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులు ఉపశమనం పొందారు.
మంచిర్యాలలో మూడు పార్టీల నుంచి బలమైన నాయకులే పోటీకి రెడీ అవుతుండటంతో ఈ సారి త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు.