Home » Author »Naga Srinivasa Rao Poduri
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దూకుడు పెంచుతోంది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ వల విసురుతోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ బీజేపీ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తోంది హస్తం పార్టీ.
గేమింగ్ ల్యాప్టాప్ కోసం ముగ్గురు పిల్లలు ఘాతుకానికి ఒడిగట్టారు. తమ క్లాస్మేట్ ను కిడ్నాప్ చేసి ఏకంగా చంపేశారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో ఉచిత పథకాల జాతర మొదలైంది. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలూ ఉచిత పథకాలను సానబెడుతున్నాయి.
టీడీపీ కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన వైసీపీకి ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి.
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్గా వ్యూహాలను పదునెక్కిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్-కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో..
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిమ్మకూరులోనే ప్రారంభించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు స్కెచ్ రెడీ చేస్తున్నారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోంచారు.
India real estate future: రియల్ ఎస్టేట్.. ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిన రంగం. కేవలం సొంతింటి కలను సాకారం చేసే రంగమే కాదు.. దేశ ఆర్థికరంగానికి చేయూతనిస్తూ.. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది కూడా రియల్ ఎస్టేటే. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ర�
ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా కనిపించే పల్లా ఎందుకో కాస్త ఆవేశపడ్డారు. కాలం కలిసొస్తే జనగామలో అధికార పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణరంగంలో దిగాల్సిన రాజేశ్వరరెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై మాట జారారు.
నగరిలో టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం ఇదే హాట్టాపిక్.
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్టాపిక్గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
మహేందర్రెడ్డిని మంత్రి చేస్తానని చెప్పి.. కేవలం రెండు రోజుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు మంత్రి వర్గ విస్తరణేంటి?
ఆ మూడు స్థానాలకు టిక్కెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న పొంగులేటి.. ఏ స్థానం నుంచైనా పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపారు. ఇంతకీ పొంగులేటి ఎక్కడి నుంచి పోటి చేయనున్నారు? మిగిలిన రెండు స్థానాల్లో బరిలో దిగే నేతలెవరు?
నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు.
కొద్దిరోజుల క్రితం వరకు తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం అంటూ దూకుడు చూపిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన మైనంపల్లి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. ఆ స్థానంలో మరొకరిని టిక్కెట్లు ఇవ్వాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
అన్నపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న తమ్ముడు.. అదును చూసి తన సత్తా ఏంటో నిరూపించుకోగలిగారా? బెజవాడలో ఏం జరిగింది..?
పార్టీలో అసంతృప్తి అన్న మాటకు అసలు చాన్స్ లేకుండా చేశారు. ఇంతలా ఒకే దెబ్బతో మొత్తం రాజకీయాన్ని మార్చేసిన సీఎం కేసీఆర్ వ్యూహమేంటి?