Home » Author »Naga Srinivasa Rao Poduri
సొంతిల్లు కొనుగోలు చేసే సమయంలో అతి ముఖ్యమైన 10 సూత్రాలను పాటించాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు.
మూడేళ్లుగా రచ్చరచ్చగా మారిన చీరాల రాజకీయాన్ని చక్కదిద్దేలా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అందరిని అటెన్షన్లో పెట్టింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారనే సమాచారం తెలంగాణ బీజేపీలో హీట్ పుట్టిస్తోంది.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుంటంతో ఆర్కే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల అమ్మకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో నివాస గృహాలకు మంచి డిమాండ్ ఉంది.
వివాదాలు, తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న కొంత మంది బీఆర్ఎస్ నేతలు మళ్లీ టిక్కెట్ దక్కించుకోవడం గమనార్హం.
ముందుగా చెప్పినట్టుగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. అయితే ఏడుగురు సిట్టింగులకు మాత్రం ఫిట్టింగ్ పెట్టారు.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్లో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు ఉన్నాయని ప్రముఖ రియాల్టీ అనలైటిక్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది.
హైదరాబాద్ లో ఈ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారం గొప్ప సంగీత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ప్లాట్లు, గృహ కొనుగోలుదారుల హక్కుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో బాగా పనిచేస్తోంది.
హాట్రిక్ గెలుపుపై నమ్మకంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్కు ఈ పరిస్థితి తలనొప్పిగా మారింది. ఐతే షెడ్యూల్ విడుదలకు టైం ఉండటంతో ఆ లోగా అంతా సర్దుకుంటుందని ధీమా ప్రదర్శిస్తున్నారు గులాబీ నేతలు.
మల్కాజ్గిరి సీట్ నుంచి పోటీ చేస్తే విజయం పక్కా.. అనే కాన్ఫిడెన్స్తో నలుగురు ప్రముఖ నేతలు మల్కాజ్గిరి టిక్కెట్పై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
సీఎం జగన్కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం చెందుతున్నారు.
హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో వెల్నెస్ హోమ్ ప్రాజెక్టుల ట్రెండ్ ప్రారంభమైంది.
సనత్నగర్లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనానికి వర్సం అడ్డుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐర్లాండ్ తో మొదటి టీ20 మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.
గజ్వేల్లో సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్రెడ్డిని పోటీకి పెట్టి.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని చూస్తున్నారని తాజా సమాచారం.
రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి బొత్స సత్యనారాయణ.. సొంత జిల్లా విజయనగరం రాజకీయమంతా తన మేనల్లుడు చిన్నశ్రీనుకే అప్పగించేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దేవినేని అవినాష్ తన ఇంటికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది.