Home » Author »Naga Srinivasa Rao Poduri
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనబడుతోంది.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా తయారైంది వైఎస్ షర్మిల పరిస్థితి. రెండేళ్ల క్రితం తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల..
భారత్ లోని కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లలో హైదరాబాద్ లోని సోమాజిగూడకు దేశంలోనే రెండో స్థానం దక్కింది. గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
భారత్ లో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ దేశంలోని మొత్తం 43 నగరాల్లో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
అడవిలో పండించే కూరగాయలపై అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించడానికి కెనకోనాలో ఈ పండగను నిర్వహిస్తారు. దీని పేరు రంభాజీ ఉత్సవ్ అంటారు.
హరీష్ సాల్వే తన భార్య త్రినా నుదిటిపై ముద్దు పెట్టుకున్న ఫొటోతో పాటు పెళ్లి వీడియోలు ట్విటర్ లో షేర్ అయ్యాయి.
మేఘాలయలోని ప్రసిద్ధి చెందిన ఉమియం సరస్సును సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ సరస్సు పరిశుభ్రతను పరిష్కరించడానికి ఆ ప్రభుత్వం కృత్రిమ మేధస్సును ఆశ్రయించింది.
విదేశాల్లో బాగా పాపులర్ అయిన కారవాన్ టూరిజం అందుబాటులోకి రానుంది. ఇటీవలే దీనిని కేరళలో ప్రారంభించారు.
హైదరాబాద్లో ఎక్కువగా వెస్ట్ ప్రాంతంలోనే ఆకాశహర్మ్యాలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కనీసం 25 ఫ్లోర్స్ నుంచి మొదలు 45 అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె రూ.28 వేలు ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 35 వేల రూపాయలుగా ఉంది.
కాంగ్రెస్లో ఆధిపత్య రాజకీయం కొత్త కాకపోయినా.. ఎన్నికల వేళ ఈ తరహా రాజకీయం జోరు పెరగడంతో కలకలం రేగుతోంది.
మాజీ మంత్రి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ రాజకీయ ఎత్తులతో టీడీపీ, జనసేన నాయకుల్లో కలవరం ఎక్కువవుతోంది.
కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది.
ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి.
బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీల్లో టికెట్లు రాని నేతలు.. ఇక తమకు ఆయా పార్టీల్లో టికెట్ రాదనుకున్న నేతలంతా ఇప్పటికే ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ కావాలంటూ లైన్ లోకి వెళ్లిపోయారు.
వన్ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం అందుకున్న సరికొత్త నినాదమిది.. టిక్కెట్లకు ఎక్కడాలేని డిమాండ్ పెరగడం.. బీసీలకు పెద్దపీట వేయాలనే అజెండా అమలు చేయడంతో కుటుంబంలో ఒకరికే టిక్కెట్ ఇస్తామంటూ కండీషన్ పెడుతోంది హస�
మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.
రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అయోధ్యలో అలంకరణలు జరుగుతున్నాయి. పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు. ఇక ఆలయంలోని ప్రతి స్తంభంపైన రాముడి చిత్రాలు ఉండేలా చూస్తున్నారు.
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ బాస్ ఎత్తుగడలపై జోరుగా చర్చ జరుగుతోంది.
రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాకు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గంలోని నలుగురు నేతలు రోజాకు పెద్ద తలనొప్పిగా మారారు.