Home » Author »Naga Srinivasa Rao Poduri
బాపట్ల ఎంపీగా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్లో ఉత్తమ్ పాత్రకు ప్రాముఖ్యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు.
ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్ను సెంటిమెంట్గా చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తమకు గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి..
త్రివిక్రమ్ను టార్గెట్ చేసిన మంత్రి అంబటి.. ఆయన సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తాము కూడా మరో సినిమా తీస్తామని ప్రకటించారు.
ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉండగా, ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొత్తవారే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారనే టాక్ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుండగా..
బీసీ నాయకులకు మాటమాత్రం చెప్పకుండా.. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఠాక్రే.. నేరుగా కృష్ణయ్యకు ఇంటికి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.
భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తోంది వైసీపీ నాయకత్వం.. టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది.
గత రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ను ఈసారి ఓడించి.. తన పాత కోటలో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్.. ఒకప్పుడు నారాయణ్ఖేడ్లో కాంగ్రెస్ పటిష్టంగా ఉండేది.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీని ఓడించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారు.
నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఆయనతో బీజేపీ పెద్దలు ఇదివరకే టచ్లో ఉన్నా కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
న్యూస్ పేపర్ లో వచ్చిన ఓ ఫొటోపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏంటా ఫొటో!?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారికి గమనిక. ఈ రహదారిపై ప్రయాణించే వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
సొంతింటి కల ఉన్న వారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతి నెల కొంత మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాలని చెబుతున్నారు.
కేరళ అందాలను చూస్తూ, అక్కడి రుచులను ఆస్వాదిస్తూ కొబ్బరి కల్లును ఎంజాయ్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ సాయపడుతుంది అంటున్నారు అక్కడి హోటళ్ల యజమానులు.
హైదరాబాద్ కాచిగూడలో ఓ కొత్త రకం రెస్టారెంట్ సిద్ధమైంది. రైల్వేస్టేషన్ సమీపంలోనే సిద్ధమైన ఈ హోటల్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రైలు బోగీలనే రెస్టారెంట్గా మార్చేశారు.
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
సర్వే ఫలితాల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారని తెలియడంతో అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది.
తొలినాళ్లలో రాజకీయం అర్థం చేసుకోలేక.. విశాఖ జిల్లా టీడీపీలో భిన్న దృవాలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వర్గ రాజకీయాలకు అనిత బలైపోయారనే చెబుతారు.