Home » Author »Naga Srinivasa Rao Poduri
తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. కార్లు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, జీపులు ఇలా పదివేల వరకు వాహనాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి.
దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.
యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.
క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్ లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి. పరుగుల వర్షంతో సెంచరీల సునామీ వచ్చింది..
ప్రధాని మోదీ, బీజేపీ పొలిటికల్ స్కెచ్ తెలిసిన వారు రాజదండం ప్రతిష్ట.. ఆ సందర్భంగా జరిగిన తమిళ సంప్రదాయ పూజలను గమనిస్తే ఇదేదో పొలిటికల్ గేమ్ గా కనిపిస్తోందని అంటున్నారు.
Uppal Assembly constituency : హైదరాబాద్ తూర్పున ఉండే ఉప్పల్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు స్పెషల్గా ఫోకస్ (Special Focus) పెట్టాయి. ఈ నియోజకవర్గంలో గెలిస్తే వాస్తుపరంగా కూడా కలిసొస్తుందని పార్టీల నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఉప్పల్పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు �
నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు చీతాలు ఇటీవలే వేర్వేరు కారణాల వల్ల మరణించగా.. ఇప్పుడు చీతా పిల్లల మృతితో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
సౌత్ ఇండియాపై అమూల్ ఫోకస్ పెంచింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని.. పనులు కూడా మొదలు పెట్టింది. అయితే కర్ణాటక, తమిళనాడులో మాత్రం అమూల్ విస్తరణకు వ్యతిరేకత వస్తోంది.
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.
దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్ని చూస్తోంది. అతనిలో.. ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా? అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే.. ఇంతే అనుకున్న వాళ్లందరికీ.. తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు.
కశ్మీర్ అనేది కేవలం ఓ డెస్టినేషన్ కాదు. అదో.. ప్రత్యేకమైన అనుభవం. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే ఎలిమెంట్.. కశ్మీర్లో ఉంది. ఆల్ఫైన్ అడవులు, నీటి ప్రవాహాల లాంటి వాటితో.. కశ్మీర్ ఇప్పుడు అత్యద్భుతంగా కనిపిస్తోంది.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.
ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
గతంలో ఒక ఊపుఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు.
ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది.
బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నది కర్ణాటక ఫలితంతో అనుభవంలోకి తెచ్చుకుంది కాంగ్రెస్. ఇప్పుడు ఇదే సూత్రం ఈ ఏడాది ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించాలన్నది కాంగ్�
ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి.
కోదాడ నియోజకవర్గంలో.. ఈసారి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్లోని వర్గ పోరే తమకు కలిసొస్తుందనే భావనలో కాంగ్రెస్ ఉంది.