Home » Author »Naga Srinivasa Rao Poduri
లంగాణ భవన్ లో వసతుల లేమిపై అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వారు పట్టించుకోవడం లేదని గోనె ప్రకాశరావు ఆరోపించారు.
గన్నవరం టీడీపీలో.. వంశీపై పోటీకి కొత్త ముఖాలు తెరమీదికొస్తున్నాయి. అదే జరిగితే.. ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే పోరు ఉండబోతుందా? రాబోయే ఎన్నికల్లో.. గన్నవరంలో కనిపించే సీనేంటి?
సందీప్ శర్మ వేసిన బంతిని నోబాల్ గా ప్రకటించడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. అలాగే సమద్ క్యాచ్ ఇచ్చినప్పుడు బ్యాటర్లు ఇద్దరూ రన్ తీశారని.. అలాటంప్పుడు చివరి బంతి స్ట్రైకింగ్ సమద్ కు ఎలా ఇస్తారని కూడా..
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. వేములవాడలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయమే అయినప్పటికీ.. టికెట్ దక్కని ఆశావహులు.. రెబల్స్ గా మారితే.. ప్రధాన పార్టీలకు చిక్కులు తప్పకపోవచ్చు.
అందుకే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం. బాలినేని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.
సుప్రీం తీర్పుతో విడాకులు తీసుకోవడం ఈజీ అనే భావన పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయనిపుణులు మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం.. విశాఖ నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ.. తెలుగుదేశం నుంచి ఈ సీటుకు.. పోటీ బాగానే ఉంది.
కన్నడ రాజకీయంలో బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ పోటీ ఇస్తుండటంతో ఉచిత హామీల జాతరకు రెడీ అయ్యింది కాషాయ పార్టీ.
పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?
వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో బాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా? చంద్రబాబు ఇలాఖాలో.. వైసీపీ తడాఖా చూపిస్తుందా.? కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?
తీన్మార్ మల్లన్న కూడా మేడ్చల్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. ఇలా.. అంతా మేడ్చల్ మీదే ఫోకస్ చేయడంతో.. ఇక్కడి పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.
రాబోయే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డికి.. ప్రత్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. వనపర్తి కోటపై.. ఈసారి జెండా ఎగరేసే పార్టీ ఏదన్నది ఇంట్రస్టింగ్గా మారింది.
చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ లో కాలనీలు మునిగిపోతున్నాయి.. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా అని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధుల సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు.