Home » Author »Naga Srinivasa Rao Poduri
ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.
లోకల్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ తీరును ఎండగడుతూ కారు దిగిన జూపల్లి.. నెక్ట్స్ ఏ కండువా కప్పుకోబోతున్నారు? ఆయన చేరబోయే పార్టీలో.. ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితేంటి?
ములాయం సింగ్ యాదవ్ తో మాఫియా- బాహుబలి అతీక్ అహ్మద్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతిక్ అహ్మద్ చివరి రోజుల్లో కొడుకును కాపాడుకోలేక నిస్సహాయుడిగా మిగిలాడు. నేరస్తుల అంతిమ గమ్యం పతనమే అని మరోసారి రుజువయింది.
తుపాకీకి తుపాకీతోనే సమాధానం చెప్పాలనే రీతిలో ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ దూకుడుగా వెళుతోంది.
అంబేద్కర్ విగ్రహావిష్కరణతో మరో సమతా సారథి హైదరాబాద్ గడ్డపై ఠీవిగా నిల్చొని విశ్వ సందేశం ఇస్తున్న నగరంగా కీర్తి గడించింది భాగ్యనగరం.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు అవకాశం లేదు.
ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానంలో కనిపించబోయే సీనేంటి? అధికార వైసీపీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు గెలుపు ఖాయమా?
నిర్మల్లో.. గత ఎన్నికల్లో తొలిసారి గులాబీ జెండా ఎగిరింది. మరి.. ఈసారి కూడా బీఆర్ఎస్సే గెలుస్తుందా? లేదా? అనేదే.. ఆసక్తిగా మారింది.
వరుస చలాన్లతో మెట్రో ప్రయాణికులు భయపడిపోతున్నారు. డబ్బు చెల్లించి తమ వాహనాలకు పార్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు వరాల వరద పారిస్తున్నాయి.
స్టేషన్ ఘన్పూర్ సెగ్మెంట్లో.. అధికార బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ దక్కుతుందా? విపక్షాల నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారు?
అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఏం జనంరా బాబాయ్ అంటున్నారు మెట్రో ప్రయాణికులు. ట్రైన్ ఎక్కడానికి, దిగడానికి ప్రయాణికులు కుస్తీ పట్టాల్సి వస్తోంది.
నెల్లూరు పాలిటిక్స్ ఎంత హీట్ పుట్టిస్తాయో.. అంతే ఇంట్రస్టింగ్గానూ ఉంటాయ్. నెల్లూరు పెద్దారెడ్లు చేసే రాజకీయాలు ఎవరి ఊహకు అందవు.
సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ.. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణిని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిన్న రాష్ట్రంలో కొత్త పురోహితులను చూశాను. కొంత మంది భుజానికి సంచులు వేసుకొని భజన బృందంలా తిరుగుతున్నారు. జగన్ నే మా భవిష్యత్ అనే స్టిక్కర్లు వారే ఇళ్లకు అంటిస్తున్నారు.
ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు ధన్యవాదాలు.
వచ్చే ఎన్నికల్లో కూడా నల్లగొండలో తమదే గెలుపు అంటోంది బీఆర్ఎస్. నల్లగొండలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తొలిసారి కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అన్ని రకాలుగా ఆదుకొని అండదండలు అందిస్తే నమ్మక ద్రోహం చేశారని గిడుగు రుద్రరాజు విమర్శించారు.