Home » Author »Naga Srinivasa Rao Poduri
వరుసగా రెండో మ్యాచ్ లోనూ తన సహచరుడి రనౌట్ కు కారణమైన దినేశ్ కార్తీక్ పై సోషల్ మీడియాలో ఆర్ సీబీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు మహిళ బైకుపై నుంచి కిందకు దూకేసిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు స్పందిస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అక్రమార్కుల పనిపడుతున్నారు.
తునిపై మళ్లీ పట్టు బిగించేందుకు టీడీపీ కూడా కొత్త ఎత్తులతో సిద్ధమవుతోంది. సరికొత్త వ్యూహాలతో పసుపు పార్టీ పెద్దలు తమ రాజకీయ అనుభవన్నంతా వాడుతున్నారు.
నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో.. ఇప్పుడు బీజేపీ జెండా పాతేసింది. పోరాడి ఓడిన స్థానాన్ని.. ఎలాగైనా తిరిగి గెలవాలన్నదే బీఆర్ఎస్ టార్గెట్.
బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పునరుద్ఘాటించారు.
వైసీపీ నేతలు చాలా మంది బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని.. జగన్ కు త్వరలో తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు షాక్ ఇవ్వబోతున్నారని రమేష్ నాయుడు చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏదైనా హాట్ సీటు ఉందంటే.. అది కచ్చితంగా సంగారెడ్డే. అలాంటి.. సెగ్మెంట్లో రాజకీయం పుట్టిస్తున్న వేడి అంతా ఇంతా కాదు.
కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రహానే శివమెత్తాడు. 29 బంతుల్లో 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ఆర్భాటం చేస్తున్నా బీజేపీ సైలెంట్గానే ఉంటోంది. చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది.
కోడిపందాలు, పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్లో నుంచి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసు. అలాంటి వాడి గురించి తర్వాత మాట్లాడతా..
భీమవరం పాలిటిక్స్ మాత్రం ఎవరికీ అర్థం కాకుండా, అంతు చిక్కకుండా.. ఉన్నాయ్. రోజురోజుకు.. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయ్.
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలకు పెట్టిన పేర్లను కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్ యాదవ్ తాజాగా వెల్లడించారు.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
గద్వాల్ పాలిటిక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. డీకే ఫ్యామిలీనే. 1952లో ఏర్పడిన గద్వాల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో 9 సార్లు డీకే ఫ్యామిలీకి చెందిన వాళ్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
డుప్లెసిస్ టీమ్ లో ఉండగా కోహ్లికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం ఏంటని అనుకుంటున్నారు?
మినీ ముంబైగా పేరుగాంచిన చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మహా రంజుగా ఉంటాయి.
రామగుండం రాజకీయాలే అంత. ఎప్పుడూ.. లోకల్ లీడర్లను టెన్షన్ పెడుతూ ఉంటాయ్. దేశంలో.. రాష్ట్రంలో.. పొలిటికల్ పార్టీల హవా కొనసాగినా.. ఇక్కడ మాత్రం జనం మెచ్చిన నేతలే గెలుస్తారు.
మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు.. ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఓవరాల్గా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్లో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుంది?