Home » Author »Subhan Ali Shaik
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు యావత్..
కొవిడ్-19 కేసులు తీవ్రత ఎక్కువగానే ఉన్నా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి. సోమవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో కరోనా మహమ్మారి, ఇతర అంశాలపై చర్చ
కొవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియలో భాగంగా పూర్తి గైడ్ లైన్స్ అనుసరించామని, ఎవరినీ బలవంతపెట్టి వ్యాక్సినేషన్ చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని
రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో విచారణ మొదలైంది. ఇందులో భాగంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
కరోనా సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురై భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో ఆసుపత్రి..
ఎల్లమ్మ గుడిలో బలి ఇచ్చేందుకు సిద్ధమైన సమయంలో మనిషి తలను నరికేయడం కలకలం రేపింది. చిత్తూరులోని మదనపల్లెలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెలో,,
తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వెంటనే గుర్తుకొచ్చేది డోలో 650. ఇక కొవిడ్ మహమ్మారి పుణ్యమాని మార్చి 2020 నుంచి సేల్స్ లో తిరుగులేకుండా దూసుకుపోతుంది.
క్రిష్టమస్ పండుగ రోజు ఆ పెయింటర్ జీవితాల్లో వెలుగులు నింపింది లాటరీ టిక్కెట్. ఊహించనంత ప్రైజ్ మనీ దక్కింది ఆ బంపర్ లాటరీ ప్రైజ్తో. యెమనంకు సమీపంలోని కుడయంపడి గ్రామంలో సదానందన్...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీలతో పొత్తు గురించి ఆదివారం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సరిపడనన్ని ఓట్లు దక్కించుకోలేకపోతే పొత్త తప్పదా అని అడిగిన ప్రశ్నకు ఇండియాలోని..
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆదివారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులైన యూఏఈ నుంచి వచ్చేవారు సైతం ఆర్టీ-పీసీఆర్, ఏడు రోజుల హోం క్వారంటైన్ నుంచి మినహాయించారు.
అఫ్ఘానిస్తాన్ రాజధానిలో మహిళా నిరసనాకారులను చెదరగొట్టేందుకు తాలిబాన్లు పెప్పర్ స్ప్రే వినియోగించారు. పని, విద్య లాంటి తమ హక్కులను తిరిగి తమకు కల్పించాలని ఆదివారం ఆందోళన చేపట్టారు.
బీచ్లో సందడి చేసిన బాలయ్య
బీసీ మంత్రం జపిస్తున్న బీజేపీ
ఇది మంచి సంప్రదాయం కాదు
బుల్లెట్ బండెక్కి డిప్యూటీ సీఎం సందడి
రాజకీయ ప్రముఖులకు సోకిన మహమ్మారి
ఘనంగా ప్రభల ఉత్సవాలు
ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీలోని చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జనవరి 9-12తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ చిన్న పిల్లలపై...
చైనా మాంజా.. గాలిపటం ఎగరేసినా.. ఎగరేయకున్నా ప్రమాదంలో పడేస్తుంది. సామాన్య జనంపై పంజా విసురుతూ.. బ్లాక్ మార్కెట్ నగరంలో అమ్ముడువున్న మాంజా.. కైట్ లవర్స్కు మజా తెస్తున్నప్పటికీ..
తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని దాడికి పాల్పడింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన ఘటనపై వివరాలు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.