Home » Author »Subhan Ali Shaik
ఆరేళ్లకే విలాసవంతమైన భవంతి సొంతం చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సులో ప్రైవేట్ జెట్ విమానం, బోలెడు సూపర్ కార్లతో జీవితాన్ని గడిపేస్తున్నాడు.
ముంబై వాతావరణంలో మరింత కాలుష్యం చేరకుండా ఉండేందుకు BEST కమిటీ అద్భుతమైన కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. రూ.3వేల 600కోట్లు వెచ్చించి 12ఏళ్ల పాటు 900 ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు...
రీసెంట్ గా రవి శాస్త్రి ఓ మీడియా ఇంటర్వ్యూలో 'కొందరు అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు' అంటూ కామెంట్ చేశాడు.
ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుండడానికి ఇవాళే ముహూర్తం. మరికొన్ని గంటల్లో అధికారికంగా మార్పిడి కార్యక్రమం పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
జొమాటో ఎంట్రీతో అదరగొట్టినా.. సంక్రాంతి తర్వాత షేర్ హోల్డర్లకు చుక్కలు చూపెట్టింది. గతేడాది షేర్ మార్కెట్లోకి వచ్చి భారీ రేంజ్ లో కస్టమర్లను సంపాదించుకుంది. బీఎస్ఈలో 9 శాతం పడిపోయి
పాకిస్తాన్ మాజీ క్రికెట్ షోయబ్ అక్తర్ టీమిండియా కెప్టెన్సీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ ను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలంటూ బలవంతపెట్టారని కామెంట్ చేశారు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సరోగసీ ప్రెగ్నెన్సీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన 24గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రకటించాడు ఆమె భర్త నిక్ జోనస్.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ వైప్ హాట్స్పాట్లను ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగాల కల్పన పెరుగుతుందని డాట్ సెక్రటరీ కే రాజారమణ్ వెల్లడించారు.
ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ యూపీ ఎన్నికలకు భారీ కసరత్తులు ప్రారంభించారు. ఇందుకుగానూ తాము పొత్త పెట్టుకోవడానికి సిద్ధమేనని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణ జరగనుంది. 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద హాలోగ్రామ్ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.
యూపీఎస్సీ ఈ సారి భారీగా పోస్టులను విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లికేషన్లను భర్తీ చేయాలని సూచించింది.
కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైంది. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలతో పాటు దీని లక్షణాలు కళ్లలోనూ కనిపిస్తున్నాయి.
అఫ్ఘానిస్తాన్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు నానాతంటాలు పడ్డారు. టెర్రరిస్టు దాడులు సైతం ఎదుర్కొన్నారు. వారందరి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మేం చేసినదానికి క్షమాపణలు చెప్పాల్సిన
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ముజఫర్ నగర్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. ఖతౌలీ ప్రాంతానికి చెందిన విక్రమ్ సింగ్ సైనీ మీటింగ్ కోసమని బుధవారం గ్రామానికి వచ్చారు.
బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్ ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు.
తమకు ఇప్పుడే పన్ను విధించమని 100మందికి పైగా మిలీయనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సంపన్న వ్యక్తులు, లాభాపేక్షలేని వారు పాల్గొన్న అధ్యయనంలో షాకింగ్ సంచలన విషయం బయటికొచ్చింది.
అధికారులకు తెలియకూడదని.. ఫోన్ మింగేశాడు. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. జైలు అధికారులు చెకింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో మింగేసిన ఫోన్..
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. వన్డే ఫార్మాట్ లో సచిన్ చేసిన 5వే ల65పరుగుల రికార్డు బ్రేక్ చేశాడు. ఫీట్ సాధించడానికి కోహ్లీ
ప్రేమ పేరుతో జరిగే త్యాగాలు చూశాం, మోసాలు విన్నాం. కానీ, కిడ్నీ కోసం ప్రేమను వాడుకోవడం ఇదే తొలిసారేమో.. అదృష్టవశాత్తు కిడ్నీ పోయినా మోసం తెలిసి తట్టుకోగలిగాడా వ్యక్తి.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు. డీఏను పెంచుతూ తాజాగా కేబినెట్ లో నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.