Home » Author »Subhan Ali Shaik
మెగా మ్యూజికల్ ఈవెంట్ సందర్భంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనవరి 31నుంచి ఫిబ్రవరి 2వరకూ పురంధరదాస ఆరాధనా మహోత్సవం కార్యక్రమాన్ని దశ సాహిత్య ప్రాజెక్ట్ వారు నిర్వహించనున్నారు.
ప్రముఖ సోషల్ నెట్ వర్క్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో మనం చాట్ ను స్క్రీన్ షాట్స్ తీస్తే.. వెంటనే అలర్ట్ వచ్చేస్తుందట.
ఒక్క ట్యాబ్ తోనే కాకుండా పలు ట్యాబ్ లలో ఓపెన్ చేసి సర్ఫింగ్ చేసుకునే వీలుండటంతో మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకేసారి నిర్వహించుకోవచ్చు. అలా చేస్తున్న సమయంలో క్రోమ్ క్లోజ్...
పలు రంగాల్లో కనిపించే మార్పులు ఇలా ఉండనున్నాయి. బ్యాంకులకు సంబంధించి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే.
పలు రకాలైన మందులు, చికిత్స కోసం చేస్తున్న ప్రయత్నాలు సరైన డ్రగ్ కనిపెట్టలేకపోయినా.. పోరాటం జరుగుతూనే ఉంది. వూహాన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ సెమిస్టర్ హాలీడేస్...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల రోజుల్లో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను ప్రకటన రూపంలో వివరించారు.
ఫేస్ మాస్క్ తో ఫేస్ ఐడీ ఫీచర్ వాడుకోవాలంటే ఐఫోన్ యూజర్లకు చాలా ఇబ్బందిగా మారింది. ఫలితంగా పిన్ మాత్రమే సెట్ చేసుకోవాల్సి వస్తుంది.
హైదరాబాద్లో మూడో తరగతి చదువుతున్న విరాట్ చంద్రా తేలుకుంట (8) అనే చిన్నారికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022 దక్కనుంది.
స్టేడియాల్లోనికి ఎవరూ రావొద్దని సూచించినా.. ప్రస్తుతం 25శాతం కెపాసిటీతో మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆనవాయితీగా చేపట్టే హల్వా సెలబ్రేషన్ ఈ సారి కూడా లేనట్లే. మరోసారి డిజిటల్ గానే (కాగిత రహిత) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా.
షుగర్ అదే డయాబెటిస్ కు దూరంగా ఉండాలని ఏం తినాలో ఏం తినకూడదో లెక్కలేసుకుని తిని ఇలాంటి వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడతాం. తినే టైం కూడా డయాబెటిస్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని
వూహాన్ సైంటిస్టులు మరో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కనిపిస్తున్న NeoCov అనే వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు..
యూకేలోని Brighton ప్రాంతానికి చెందిన పాత సామాను షాపులో కుర్చీని కొనుగోలు చేసింది మహిళ. ఆ సమయంలో ఆ డిజైన్ కు అంత విలువ ఉంటుందని.......
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. ఐపీఎల్ 2022 వేలానికి మరి కొద్ది వారాల గ్యాప్ ముందే ధోనీ ఇక్కడకు రావడం విశేషం.
వరల్డ్ టీన్ పార్లమెంట్ అనే యునెస్కో సపోర్టెడ్ వ్యవస్థకు ఎంపీలుగా ఎమ్మెస్ క్రియేటివ్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
2014 నుంచి 2019వరకూ ధోనీతో కలిసి పనిచేసిన రవిశాస్త్రి కొన్ని కీలక విషయాలు చెప్పాడు. అతని ఫోన్ నెంబర్ చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే..
ఇక నుంచి సూపర్ మార్కెట్లలోనూ వైన్ దొరుకుతుంది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా వైన్ బాటిల్స్ ను పెద్ద కిరాణా షాపుల్లో, డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో విక్రయించేందుకు..
తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. వాటన్నిటినీ రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.
తెలుగు డ్యాన్స్ స్టెప్పులు, డైలాగులు ఇమిటేట్ చేసే క్రికెటర్ల మాదిరిగా మైదానంలోనే షకీబ్ పుష్ప స్టెప్పు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారని అంటున్నారు రాహుల్ గాంధీ. వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన ఆయన.. దాని కంటే ముందు.. గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు.