Home » Author »Subhan Ali Shaik
ప్రధాని నరేంద్ర మోదీ.. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ది వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన సాయంత్రం శ్రీరామ నగరంలో
నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు శరీరంలో సత్తువ ఉన్నంతవరకూ ఆ బిడ్డ క్షేమం కోసం తపిస్తూనే ఉంటుంది తల్లి. ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అయినా కాపాడుకోవాలనుకుంటుంది.
టీమిండియాతో శనివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా ఆడనున్నట్లు పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి..
సిమ్లా ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శనివారం మెర్క్యూరీ లెవల్ -2.1కి చేరినట్లు ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
వెటరన్ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. గత నెల అనారోగ్యంతో ముంబైలోని హాస్పిటల్ ఐసీయూ వార్డులో అడ్మిట్ అయ్యారు.
ఏపీలో కొనసాగుతున్న పీఆర్సీ సమస్యల ఆందోళనలపై మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ దృష్టి సారించారని...
నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రబుత్వం పెట్టిన బిల్లును తిరస్కరించారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి. నీట్ పరీక్ష నుంచి రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపు కావాలని....
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిష్టర్ కేటీ రామారావు త్వరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయల్దేరుతుండగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై మీరట్ వద్ద ఆగంతుకుల దాడి జరిగింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సమస్యలు...
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యాలివేనంటూ విమర్శలకు దిగారు. చత్తీస్ఘడ్లోని రాయ్ పూర్ ర్యాలీ గురించి వివరిస్తూ బీజేపీ దేశాన్ని రెండు భాగాలుగా...
కాంగ్రెస్ కు ఓటేసినా పరోక్షంగా బీజేపీకి ఓటేసినట్లేనని అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు రూలింగ్ పార్టీలోకి జాయిన్ అయ్యే ట్రెండ్..
ఫార్మా కంపెనీలు చేస్తున్న కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేంద్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోని నిరుద్యోగ రేటుపై డేటా వెల్లడించింది. అందులో వివరాల ప్రకారం తెలంగాణలో అత్యల్పంగా అంటే 0.7శాతం మాత్రమే నమోదుకావడం.
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి విలువైన సూచనలిచ్చారు. మోషన్ డిబేట్ జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ పద్ధతిని పాటించడం తెలుసుకోండని చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి 590 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశారు నిర్వాహకులు. అందులో రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మొహమ్మద్ షమీలతో పాటు...
తమిళనాడు ఆల్రౌండర్ షారూఖ్ ఖాన్ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ఫినిషర్ కావాలంటుకుంటున్నానని అంటున్నాడు. ఇంకా తనకు సీనియర్ జట్టులో స్థానం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
సోషల్ మీడియాలో కనిపించిన ఈ భయానక ఘటన వైరల్ అయింది. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన మూడేళ్ల చిన్నారిని తష్కెంత్ జూలోని జంతువుల దగ్గరకు విసిరేసింది.
యోగి ఆదిత్యనాథ్ ఎలక్షన్ స్పీచ్ లో భాగంగా అఖిలేశ్ యాదవ్ అతని మిత్రపక్షమైన జయంత్ చౌదరిని తిట్టిపోశారు. 2013 ముజఫర్ నగర్ అల్లర్లలో పాత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు యూపీ సీఎం.
ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీలో సేవలందించే ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కొవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గింది. పది రోజుల గ్యాప్ లో రికవరీ అయిన వాళ్లకే మరోసారి ఇన్ఫెక్షన్ సోకింది.