Home » Author »Subhan Ali Shaik
మాజీ మంత్రి డీకే అరుణ కూతురు శ్రుతి రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీనిపై శ్రుతి స్పందించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ , ఎ
ప్రభుత్వ రంగ బ్యాంకు సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 48 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5నుంచి ఫిబ్రవరి 25వరకూ అప్లికేషన్ ప్రక్రియ...
కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ రాజుకుంటున్న వేళ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను టోపీ పెట్టుకుని పార్లమెంటుకు వెళ్లగలిగినప్పుడు...
పార్లమెంట్ వేదికగా హిజాబ్, హెడ్ స్కార్వ్స్ ఉపయోగం గురించి బుధవారం చర్చకు వచ్చింది. బెంగళూరులో విద్యాసంస్థలైన స్కూల్స్, కాలేజీల వద్ద రెండు వారాల పాటు ఆందోళనలు జరపకూడదని నిషేదాజ్ఞలు.
కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే భయమని, సత్యానికి కూడా జంకుతారని విమర్శించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న సరయూ.. లేటెస్ట్గా ఓ షార్ట్ ఫిల్మ్లో నటించగా.. అందులో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచినట్లుగా కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో.
5G నెట్ వర్క్ పనులు ఫైనల్ దశకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. ఇండియా టెలికాం 2022 బిజినెస్ ఎక్స్పో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీలో...
ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Isro) ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-04) లాంచింగ్ ను వాలంటైన్స్ డే రోజునే ప్లాన్ చేశారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV-C52ను ఉదయం
శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ లు ట్రైనింగ్ మొదలుపెట్టేశారు. కొవిడ్-19 నెగెటివ్ వచ్చినప్పటికీ కాస్త శిక్షణలో తక్కువగానే పాల్గొంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీలతో పాటు....
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అబద్ధం చెప్పారని అన్నారు.
ఇండియన్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ జర్నలిస్టుకు రిప్లైతో కౌంటర్ ఇచ్చేశాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో రెండో వన్డే జరగనుంది.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్కూల్స్, కాలేజీలు అన్నింటినీ మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా మూడు రోజులు శాంతి, సామరస్యం పాటించాలని కోరారు.
ఇండియాలో కొన్ని నెలలుగా ఇన్పుట్, కమోడిటీ ధరలు పెరుగుతుండటంతో వాహనాల ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి. ఇండియన్ ఆటో పరిశ్రమపై ప్రభావం చూపే కారకాల కారణంగా TVS జూపిటర్ 125తో సహా...
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ అధికార గర్వంతో పనిచేసిందని, శాంతియుతమైన పద్ధతిని పాటించలేదని విమర్శలు చేశారు.
అహ్మదాబాద్ లోని అమెర్లీ సావర్కుండ్లా ప్రాంతంలో హాస్పిటల్ కు వెళ్లివస్తున్న ఇద్దరు మహిళలపై తండ్రీకొడుకులు యాసిడ్ దాడి జరిపారు. వారిలో ఒకరు గర్భిణీగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ రూ.15కోట్లు ఖర్చు పెట్టి రెండు కోతి బొమ్మలు కొనుగోలు చేశాడు. అంత వెచ్చించి సరదా కోసం బొమ్మలు కొనుక్కున్నాడా.. పిచ్చి పని చేశాడని అనేసుకోకండి.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే5వరకూ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే5 వరకూ రెగ్యూలర్ పరీక్షలు జరగనుండగా మే 6, 9తేదీల్లో....
ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు. పార్లమెంట్ వేదికగా ప్రసంగించిన అమిత్ షా.. అసదుద్దీన్ ప్రాణాలకు ....
రాష్ట్రపతికి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రసంగంలో భాగంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ను...