Home » Author »Subhan Ali Shaik
ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తీరుపై దాని పట్ల జరిపిన దర్యాప్తుపై సోమవారం రాజ్యసభలో వివరణాత్మక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
కూరగాయలు అమ్ముతూ కనబడిన చిన్నారిని చదువుకోవాలని భవిష్యత్ బాగుంటుందంటూ ధైర్యం చెప్పారు విద్యాశాఖ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి. తుక్కుగూడ మునిసిపాలిటీలో ఉన్న బాలుడి తండ్రిని...
తమిళనాడు పేసర్ టి.నటరాజన్ పునరాగమనం వాస్తవమేనని స్పష్టం చేశాడు. 2022 వేలం తన టీ20 వరల్డ్ కప్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పక్కకుపెట్టానని చెప్తున్నాడు.
మహిళల ఐపీఎల్ను పూర్తి తరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా అంటున్నారు. వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాదే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.
సుప్రీం కోర్టులో హైదరాబాద్ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. సంవత్సరాల తరబడి వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న కేసు విచారణ ఎట్టకేలకు
బీజింగ్లో ఉన్న 22 మిలియన్ మందిని కొవిడ్-19 రిస్క్ నుంచి తప్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఒలింపిక్స్ ఆడేందుకు వచ్చిన వారి నుంచి ఇన్ఫెక్షన్లు చైనాలో వ్యాప్తి చెందకుండా ఉండాలని..
టీమిండియా తన ఖాతాలో వేసుకున్న ఐదో వరల్డ్ కప్ టైటిల్ తో చరిత్ర లిఖించింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోతుందుకున్నా గెలిపించేశారు అండర్-19కుర్రాళ్లు.
లతా జీ కనుమూసిందని తెలియగానే ప్రధాని మోదీ సైతం నివాళులర్పించారు. కొన్ని దశాబ్దాల పాటు గాత్రంతో మెప్పించారు లతా జీ. ఆమె భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు...
భారతరత్న, గాన కోకిల లతా మంగేష్కర్ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు పాటలతో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేసిన ఆమె మరణం తీరని లోటని
కొద్ది వారాలుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. ఆదివారం ఆమె ఇక లేరనే వార్తను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.
అండర్-19 టీమిండియా తిరుగులేని చరిత్ర లిఖించింది. ఎనిమిదో సారి ఫైనల్ కు చేరిన అండర్-19 కుర్రాల్లు ఐదోసారి ట్రోఫీని తీసుకొచ్చారు. యష్ ధుల్ సారథ్యంలో రికార్డు సృష్టించారు.
న్యూయార్క్ లోని 8అడుగుల ఎత్తున్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ షాకింగ్ కు గురైంది.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలోని అలీఘర్ లో శనివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని అన్నారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ప్రతి ఒక్కరికీ రివార్డు ప్రకటించారు.
ఇండియా మరోసారి సత్తా చాటింది. ఐదోసారి అండర్-19 వరల్డ్ గెలిచి చరిత్ర సృష్టించింది. శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అత్యద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టి...
టీమిండియా రెగ్యూలర్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిబ్రవరి 6నుంచి వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు సారథ్యం వహించనున్నడు. డిసెంబర్ 2021న కోహ్లీ రాజీనామా అనంతరం ఆడుతున్న...
కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న నిరసనలు ప్రశాంతం కానున్నట్లు సమాచారం. శనివారం స్టీరింగ్ కమిటీ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
స్మార్ట్ ఫోన్ లో మునిగిపోయి ముందుందేంటో కూడా చూసుకోవడం మరిచిపోయాడు. ప్లాట్ ఫాం దాటి వేగంగా మెట్రో రైళ్లు నడిచే ట్రాక్ మీద పడిపోయాడు. శనివారం న్యూఢిల్లీలోని శాదర మెట్రో స్టేషన్లో..
విదేశీ ఉగ్రవాద గ్రూపులైన ఆల్ ఖైదా, ఐఎంయూలు ఇటీవలి కాలంలో అఫ్ఘానిస్తాన్ వేదికగా యథేచ్ఛగా తయారవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒసామా బిన్ లాడెన్ కొడుకు అక్టోబరు నెలలో తాలిబాన్లతో చర్చలు జరిపి
టీచర్లు, పేరెంట్స్ తో పాటు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగారు. స్కూల్స్ రీ ఓపెన్ చేయకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేదే..