Home » Author »Subhan Ali Shaik
ఫ్యాక్టరీ నుంచి తిరిగొస్తుండగా రైలు పట్టాల మీద పడిపోయిన చిన్నారిని కాపాడేందుకు ఆ వ్యక్తి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వృత్తి రీత్యా కార్పెంటర్ అయిన మెహబూబ్ ఫిబ్రవరి 5 సాయంత్రం
ఇండియా నుంచి దొంగిలించిన 1200ఏళ్ల నాటి బౌద్ధ విగ్రహం బయటపడింది. మిలాన్ లోని ఇండియన్ క్యాన్సులేట్ చాలా ప్రత్యేకమైన అవలోకితేశ్వర పదమపాణి విగ్రహాన్ని రికవరీ చేసుకుంది. 20ఏళ్ల క్రితం ఇండియా నుంచి స్మగ్లింగ్ తో దూరమైన విగ్రహంగా గుర్తించారు.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఫిబ్రవరి 12 శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించలేదు. రిక్టర్ స్కేలుపై 4.1గా...
బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 వేలం నేడు (ఫిబ్రవరి 12), రేపు జరగనుంది. రెండ్రోజుల పాటు గార్డెన్ సిటీ వేదికగా పది ఫ్రాంచైజీల ప్రతినిధులు వేలంలో పాల్గొంటున్నారు. 590 మంది ప్లేయర్లు...
హిజాబ్ ఆందోళనలను రాజస్థాన్ లోనూ మొదలుకానున్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. జైపూర్లోని చక్సులో ప్రైవేట్ కాలేజిలో శుక్రవారం బుర్ఖా వేసుకుని కాలేజికి వస్తున్న యువతులను....
టీమిండియా క్రికెట్ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ను మెల్బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా లీడర్ మరీస్ పైనెకు బహుకరించారు.
మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్కు ఇరుక్కోవడంతో ప్రాణాల మీదకు వచ్చింది. తిరువల్లూరు జిల్లాలోని శుక్రవారం ఉదయం జరిగిన ఘటన గ్రామాన్ని విషాదంతమైంది. మృతి చెందిన ఆ చిన్నారిని
వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. కర్ణాటకలో కొద్ది రోజులుగా నడుస్తున్న హిజాబ్ కాంట్రవర్సీపై ఇన్స్టాగ్రామ్లో రెస్పాండ్ అయ్యారు.
అహ్మదాబాద్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ 2వ వన్డేలో పంత్ ఓపెనర్ గా దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. 50ఓవర్ల ఫార్మాట్ లో తొలిసారి పంత్ దిగేసరికి ప్రత్యర్థి జట్టుకు.
ఇకపై కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 'ఆటోమొబైల్ సేఫ్టీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా'...
జనవరిలో ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి ఈరోజు మరోసారి సీఎంతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మీటింగ్ అనంతరం ఆయన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..
రీసెంట్ గా పేటీఎం లాంచ్ చేసిన ఆఫర్ ప్రతి ఒక్కరి గృహ అవసరం తీర్చేదిగా ఉంది. పేటీఎం తన యూజర్లు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పొందొచ్చనే ఆఫర్ ప్రకటించింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారులో అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు
విదేశీ డ్రోన్ల కొనుగోలును భారత ప్రభుత్వం నిషేదించింది. దేశీయంగా తయారుచేసిన డ్రోన్లను ప్రమోట్ చేయడంలో భాగమే ఈ ప్రయత్నం అని పేర్కొంది. R&D, డిఫెన్స్, సెక్యూరిటీ ప్రయోజనాల కోసం..
కేరళ రాష్ట్రంలో 2022వ సంవత్సరం వచ్చిన తర్వాత తొలి మంకీ ఫీవర్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరునెల్లె గ్రామ పంచాయతీకి చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతంలోని 24ఏళ్ల వ్యక్తికి..
కింద పడిపోయిన వస్తువు తీసుకురావడానికి తొమ్మిదో ఫ్లోర్ నుంచి ఎనిమిదో అంతస్తుకు బెడ్ షీట్ సాయంతో దించింది ఆ తల్లి. ఇదంతా ఎదురుగా ఇంట్లో ఉండే వ్యక్తి వీడియో తీయడంతో వైరల్ అయింది.
విదేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని కొత్త గైడ్లైన్స్ సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సెల్ఫ్ మానిటరింగ్ ను 14రోజుల వరకూ రికమెండ్ చేస్తున్నారు
సన్రైజర్స్ హైదరాబాద్ 15వ ఎడిషన్ కు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. మార్చి చివరి వారం మొదలుకానున్న సీజన్ లో ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో ఎస్సార్హెచ్ జెర్సీ మెరవనుంది.
'హిజాబ్ మా తలను మాత్రమే కప్పి ఉంచుతుంది. మా బ్రెయిన్ ను కాదు. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలి. మా రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం. అది నేరం కాదు కదా' అని అడిగింది.
ఆటోలో పక్కనే కూర్చొని పొగ తాగుతున్న వ్యక్తిని వద్దని వారించిన మహిళపై పిడి గుద్దులు కురిపించాడు. నిందితుడు ఫరీదాబాద్లోని బల్లాభ్ఘడ్లో ఉంటున్న వాసు సింగ్ కాగా బాధితురాలిని...