Home » Author »Subhan Ali Shaik
అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా కమిటీ నిర్ధారించడంతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారి ధర్మారెడ్డి పరిశీలించారు.
రష్యా తమ దేశం మీద కొన్నిగంటల్లో దాడికి దిగనున్నట్లు ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ. భారీ ఎత్తున రష్యన్ బలగాలు మోహరించిన క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చేసి
కొద్ది రోజుల ముందే ఇదే ఫరీదాబాద్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది. 9వ అంతస్థులో పడిపోయిన దుస్తులు తీసేందుకు 10వ అంతస్థు నుంచి పిల్లాడికి చీర కట్టి కిందకు దించి తర్వాత పైకి లాగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం 2022లో సురేశ్ రైనాను కొనుగోలు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ వేలానికి విడిచిపెట్టాక రెండ్రోజుల వేలంలో ఏ జట్టూ ఆసక్తి కనబరచలేదు. 2008 నుంచి 2015వరకూ.
తెలంగాణ సీఎం కేసీఆర్.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ తో సహా సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడారు.
పీఆర్సీ ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణలో భాగంగా సోమవారం సీఎం జగన్కు వినతిని అందజేయాలనుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల వేదికతో ఫిట్మెంట్పై ముఖ్యమంత్రితో చర్చించాలని..
సర్వదర్శనం నిమిత్తం టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజ స్వామి సత్రాల వద్ద టోకెన్లు ఇస్తుండటంతో కౌంటర్ల వద్ద జనం బారులు..
ఏడు రాష్ట్రాల్లో 14మంది మహిళలను పెళ్లాడిన వ్యక్తిని భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుని ఆ మహిళల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించడం ఈ వ్యక్తికి అలవాటు.
కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ హిజాబ్ అంశంపై స్పందించిన తీరుకు క్షమాపణలు చెప్తున్నారు. ఇండియాలో మహిళలు ముఖాలపై ముసుగు ధరించకపోవడాన్ని రేపు కేసులతో పోల్చడంపై క్షమించమని ...
వాలెంటైన్స్ డే సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తో శుభాకాంక్షలు అందజేసింది. అంతేకాదు ఆ డూడుల్ చూసి ఆనందపడేదే కాదు. ఇంట్రస్ట్ ఉంటే గేమ్ కూడా. విడిపోయిన అక్షరాలను కలిపే పజిల్ అన్నమాట
ప్రగతి భవన్ వేదికగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో త్వరలో పెనుమార్పు జరుగుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఐపీఎల్ బ్రహ్మరథం పట్టింది. లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. ఇషాన్ ను దక్కించుకోవాలనే పంతంతో కనిపించింది ముంబై ఇండియన్స్.
రెండ్రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ కు మొండిచేయి చూపించారు ఫ్రాంచైజీలు. మరోవైపు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ లు భారీ ధరలు..
యూపీ సీఎం యోగి 'దేశం మీద సంస్థల మీద వ్యక్తిగత మత సిద్ధాంతాలను రుద్దకూడదు. ఉత్తరప్రదేశ్ లోని ఉద్యోగులందరినీ కాషాయం ధరించమని నేను అడగాలా.. డ్రెస్ కోడ్ స్కూల్స్ లో తప్పకుండా...
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను
వేలం మొత్తంలో 204ప్లేయర్లను(67మంది విదేశీ ప్లేయర్లతో కలిపి) కొనుగోలు చేసి వేలం ప్రక్రియను రూ.551.70కోట్లకు పూర్తి చేశారు. ఐపీఎల్ 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది.
కొద్ది వారాలుగా శ్రేయాస్ అయ్యర్ ను బెంగళూరు కెప్టెన్ గా ఎంపిక చేస్తుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. జట్టు మొత్తంలో అధికంగా వెచ్చించి కొనుగోలు చేసింది అయ్యరే.
వేలంలో అధికంగా వెచ్చించింది మహ్మద్ షమీకి మాత్రమే. అతనితో పాటుగా విదేవీ ప్లేయర్ ఫెర్గ్యూసన్ కు రూ.10కోట్లు కేటాయించారు. పాండ్యా కెప్టెన్సీలో టోర్నీకి రెడీ అవుతుంది.
సంజూ శాంసన్ జట్టులో అంటిపెట్టుకున్న రాజస్థాన్.. బెంగళూరు వేదికగా ప్రసిద్ కృష్ణ లాంటి ప్లేయర్ ను కొనుగోలు చేసింది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు.
బెంగళూరు వేదికగా ముంబై జట్టు మేనేజ్మెంట్ కీలక ప్లేయర్లను సొంతం చేసుకుంది. 15దేశాలకు చెందిన 600ప్లేయర్లను 217స్లాట్ల కోసం వేలం నిర్వహించారు. కాకపోతే 204ప్లేయర్లు (67మంది విదేశీ....