Home » Author »Subhan Ali Shaik
హిజాబ్ ఆందోళనలో భాగంగా కర్ణాటకలోని ఓ కాలేజీలో స్వతహాగా రాజీనామా చేసింది లెక్చరర్. కాలేజీలోకి ఎంటర్ అయ్యే ముందు హిజాబ్ తీసేయాలని చెప్పడం నా ఆత్మాభిమానానికి దెబ్బతీయడమేనని...
బొట్టు పెట్టుకున్న వ్యక్తి కాలేజీ పరిసరాల్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంది యాజమాన్యం. నుదుటి మీద ఉన్న బొట్టును తొలగిస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో కాసేపు వాగ్వాదం జరిగింది.
వందల కొద్దీ ఈ-బస్సులు, వేల కొద్దీ ఈ-ఆటో రిక్షాలు ఇకపై కొత్త రంగుల్లో రోడ్లెక్కనున్నాయి. రాబోయే రెండు నెలల్లో మార్పు జరగనున్నట్లు ట్రాన్స్పోర్ట్ మినిష్టర్ కైలాష్ గెహ్లాట్....
ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడలేదని చెప్తున్నారు. 22ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ చాలా దేశీవాలీ టోర్నమెంట్లు ఆడాడు. కాకపోతే అతని మ్యాచ్ ఒక్కటి
స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ టీవీ, ల్యాప్టాప్ ఇలా ఏదైనా ప్రతి అవసరానికి వైఫై కావాల్సిందే. అలెక్సా అంటూ మొదలవుతున్న మన జీవితాల్లో వైఫై కూడా ఒక భాగమైపోయింది. మరి అలాంటప్పుడు సడెన్ గా
ఒడిశాలోని 66ఏళ్ల వ్యక్తికి ఏడేళ్లలో 14మందితో వివాహంతో పాటు మరో మూడు పెళ్లిళ్లు జరిగాయని రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. పలు రాష్ట్రాల్లోని చదువుకున్న వ్యక్తులను, మధ్య వయస్కులను...
హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు వస్తామని ముస్లిం స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలువురు నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఓ పెళ్లి ఇంట్లో జరిగిన ఘటనలో 13మంది మహిళలు మృతిచెందారు. సెలబ్రేషన్స్ లో భాగంగా వారంతా నెబువా నౌరంగియా ప్రాంతంలో ఉన్నారు. వారున్న చోటుకు పక్కనే ఉన్న బావిలో పడి....
కొవిడ్ మహమ్మారి వర్క్ ఫ్రమ్ హోంతో కార్పొరేట్ లైఫ్ స్టైల్ లో మార్పులు తెచ్చింది. ఈ సౌకర్యానికి అలవాటుపడ్డ ఉద్యోగులు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కే మొగ్గుచూపుతున్నారని..
సముద్రంలో ఈదుతున్న వ్యక్తిని అమాంతం దాడి చేసి మింగేసింది తిమింగళం. స్థానిక చేపలు పట్టే వ్యక్తి, బీచ్ లో కూర్చొని వీక్షించేవాళ్లు నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మూడో టీ20కి బీసీసీఐ ప్రత్యేక అనుమతులిచ్చింది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సభ్యులు చర్చలు జరిపి 20వేల మంది స్టేడియానికి రావొచ్చని వెల్లడించారు.
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తమిళమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. విని రామన్ అనే యువతితో మార్చి 27న వీరి వివాహం జరగనుంది. తమిళ భాషలో ప్రింట్..
వితంతువు పించను తనకు దక్కాలంటూ హైకోర్టు మెట్లెక్కిన చనిపోయిన వ్యక్తి రెండో భార్యకు షాకింగ్ తీర్పు వచ్చింది. జస్టిసెస్ ఎస్జే కథవాల్లా, మిలింద్ జాధవ్ ఈ మేరకు పిటిషన్ ను డిస్మిస్...
విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేదాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ తరపు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నమ్మకం కావాలా.. చదువా అనే తరపు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ముస్లిం...
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, రూ.300కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎండీ రానా కపూర్ కు బెయిల్ మంజూర్ అయింది. బ్యాంకుకు తప్పుడు నష్టాలను ఆపాదించి మనీ లాండరింగ్ కేసులో...
అపోలో హాస్పిటల్ లోని ఎనిమిది మంది వైద్యుల బృందం మహిళ కడుపులో ఉన్న 47కేజీల ట్యూబర్ ను తొలగించింది. అహ్మదాబాద్ బ్రాంచ్ కు చెందిన హాస్పిటల్ వైద్యులు 56ఏళ్ల మహిళ కడుపులో అతి పెద్ద
రెండ్రోజులుగా రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని భారత ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.
శ్రేయాస్ అయ్యర్ను కెప్టెన్గా ప్రకటిస్తూ కోల్కతా నైట్ రైడర్స్ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2022 వేలం ముగిసిన రోజుల వ్యవధిలోనే ప్రకటించడం విశేషం. ఫిబ్రవరి 12, 13తేదీల్లో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆరంభం నుంచి రైనా గైర్హాజరవడం ఇదే తొలిసారి. 2020లో వ్యక్తిగత కారణాల రీత్యా లీగ్ కు దూరం కాగా, 2022 సీజన్కు అస్సలు కొనుగోలు కాకుండానే..
టీమిండియా క్రికెట్ వెన్నెముక రంజీ ట్రోఫీ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదలైంది. దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదురుకుంటున్న రీత్యా.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ...