Home » Author »Subhan Ali Shaik
బెంగళూరు వేదికగా పంజాబ్ జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసింది. మయాంక్, ధావన్ పెద్ద మొత్తంలో తీసుకుంటున్న ప్లేయర్లు కాగా కెప్టెన్ పేరు అధికారికంగా కన్ఫామ్ కాలేదు.
2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టు కీలక ప్లేయర్లను కొనుగోలు చేసినప్పటికీ విరాట్ కోహ్లీకే ఎక్కువ మొత్తం చెల్లిస్తుండగా కెప్టెన్ పేరు త్వరలో...
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు సిద్ధమైనట్లే.
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి.
రెండ్రోజుల పాటు జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం విశేషాలతో ముగిసింది. బెంగళూరు వేదికగా పది ఫ్రాంచైజీలకు జట్లలో భారీ మార్పులు కనిపించాయి.
బెంగళూరు వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు ముందు ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 రెండ్రోజులు జరిగిన వేలంలో షాకింగ్ అమ్మకాలను చూశాం. ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ...
ఊహించినట్లుగా డిమాండబుల్ ప్లేయర్లకు ధర దక్కడాన్ని విశేషంగా ఫీల్ అవలేం. ఆశ్చర్యపరిచే విధంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అంచనాలకు మించి ధర పలికారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. ఇండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకైన అర్జున్ ను....
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అదే రేంజ్ లో డీజే బ్రావో అంటే కూడా చెన్నై జట్టే అని ప్రింట్ పడిపోయింది. అనుకున్నట్లుగానే మరోసారి..
మెగా వేలంలో రెండో రోజు దాదాపు యువ క్రికెటర్లకే అవకాశం ఎక్కువ దక్కింది. అండర్-19 క్రికెటర్లు అయిన కెప్టెన్ యశ్ ధుల్, ఆల్ రౌండర్ రాజ్ బవాలకు మంచి ధర వచ్చింది. ఆ తరహాలోనే మరో అండర్-19
ఇండియా ఆల్-రౌండర్ దీపక్ చాహర్ ఐపీఎల్ 2022వేలంలో జాక్పాట్ కొట్టేశాడు. ప్రదర్శనకు పలికే ధర కొలమానం కాదని జట్టు కోసం ఎంత శ్రమిస్తున్నామనేదే ముఖ్యమని అంటున్నాడు. 2018 నుంచి ధోనీ ...
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. 'నా సోదరుడు కోసం ప్రాణ త్యాగానికైనా రెడీగా ఉన్నా.
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్లేయర్లను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుత వేలంతో దీంతో పాటు మరో విశేషం కూడా ఏర్పాటు చేసింది టాటా సంస్థ. లిమిటెడ్ ఎడిషన్ అయిన టాటా
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా రెండో రోజు ఇండియన్ ఆల్ రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే శివ్ దూబెకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే శివమ్ దూబెకు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తనతో కలిసి ప్రయాణించినందుకు వెటరన్ దక్షిణాఫ్రికా ప్లేయర్ డుప్లెసిస్ జట్టుకు, మేనేజ్మెంట్ కు థ్యాంక్స్ చెబుతున్నాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో..
ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అండర్-19 కెప్టెన్ ను జట్టులోకి చేర్చుకుంది. గతంలో అండర్-19 గెలిచిన వెంటనే జరిగిన సీజన్ లో పృథ్వీ షా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుత సీజన్ ఐపీఎల్ 2022ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలంలో రికార్డు ధరలు నమోదవుతున్నాయి. కెప్టెన్ల కంటే యువ క్రికెటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ రూ.12.25కోట్లకు అత్యధిక ధర...
బెంగళూరు జట్టు శ్రేయాస్ అయ్యర్ ను ఆల్రెడీ కొనేసిందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కోల్ కతా కొనుగోలు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం ఆరంభమైంది. డిమాండ్ ఉన్న ప్లేయర్లపై వేలం జరుగుతుండగా ముందుగా శిఖర్ ధావన్ ను పంజాబ్ జట్టు రూ.8.25కోట్లకు కొనుగోలు చేసింది.
కర్ణాటకలో రచ్ఛ పుట్టిస్తున్న హిజాబ్ వివాదంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇతర దేశాలు జోక్యం చేసుకుని ప్రేరణాత్మకమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసర్లేదని....