Home » Author »Subhan Ali Shaik
16 సంవత్సరాల వయస్సున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేశ్ బాబు ప్రగ్నానంద గుర్తుండిపోయే ఫీట్ చేశాడు. 31 సంవత్సరాల కార్ల్సన్ ను మూడు వరుస విజయాల తర్వాత ఓడించి షాక్ ఇచ్చాడు ప్రగ్నానందా.
మాల్దీవుల్లో ల్యాండ్ అయిన ఎయిరిండియా AI-267కు అత్యద్భుతమైన స్వాగతం దక్కింది. 1976 నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు నడిపిస్తున్న ఎయిరిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అధికార ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను...
ఆర్థికంగా వెనుకబాటుకు గురైన వారి గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు..
దుబాయ్ నుంచి తిరిగొస్తుండగా ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. సీఎం జగన్ తో పాటు పలువురు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్పై మీడియా హక్కులు ప్రభావం చూపిస్తాయి. ప్రత్యేకించి మరో రెండు ఫ్రాంచైజీలను యాడ్ చేయడం వల్ల డిజిటల్ గ్రోత్ కనిపిస్తుందంటూ ఇండియన్ క్రికెట్ బోర్డ్ (బీసీసీఐ)...
ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ లోగోను లాంచ్ చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో అధికారికంగా పాల్గొన్న గుజరాత్ లోగోను లాంచ్ చేస్తూనే వర్చువల్ స్పేస్ ద్వారా ప్లేయర్లను..
తిరుపతి చేరుకుని శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా మూడు లేదా నాలుగు రోజుల వేచి ఉండాల్సిన పరిస్థితి...
బ్రిటన్ కు చెందిన 95ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ IIకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. లక్షణాల తీవ్రంగా లేకపోవడంతో సాధారణ విధులను కొనసాగిస్తున్నారని Windsor Castle....
మైగ్రేన్లను తరచుగా ఇతర తలనొప్పులుగానూ పరిగణిస్తాం. ఒక్కోసారి తలనొప్పి లక్షణాలు ఊహకందవు. అవి ముదిరి న్యూరలాజికల్ సమస్యగానూ మారతాయి. ఎవరైనా నెలకు 15రోజులకు ఒకసారి తలనొప్పి వస్తూనే..
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే..
ఇండియా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ సీనియర్ క్రికెటర్ గా కెరీర్ మొదలుపెట్టడానికి ముందే రంజీ ట్రోఫీలో మెరుపులు కురిపిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో...
టీమిండియా బ్యాట్స్మెన్ చతేశ్వర్ పూజారా, అజింకా రహానెలను శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. దీనిపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్....
ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు మూడో దశలో భాగంగా ఆదివారం 59నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. విభిన్న పార్టీల నుంచి పోరాడిన వందల కొద్దీ లీడర్ల భవితవ్యం పోలింగ్ బూత్ లలో...
దశాబ్దాల నాటి కల నెరవేరబోతుందంటూ నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తర్వాతి సదస్సు 2023లో జరగనుండగా ఈ కార్యక్రమానికి ముంబై వేదికగా కానుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభించారు. దేశరాజధాని ఢిల్లీలోని రాజోక్రీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 240ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ క్లాసుల
ఒక యూట్యూబర్ 42సెకన్లలో రూ.కోటి 75లక్షలు సంపాదించాడు. ఆశ్చర్యకరంగా ఉందా.. జొనాథన్ మా అనే వ్యక్తికి జొమా టెక్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. వాటి ద్వారా బాగా డబ్బు సంపాదించే మార్గాల్లో..
టీమిండియా 2018 అండర్-19 స్టార్ ప్లేయర్ మంజోత్ కల్రాపై వచ్చినట్లే మరో ప్లేయర్ వయస్సుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంజోత్ కు ఈ మోసం గురించి జరిగిన విచారణలో రెండేళ్ల పాటు నిషేదాన్ని...
గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ కోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీసుకు వింత శిక్షను విధించారు. ఏఎమ్ రాథోడ్ అనే పోలీస్ ఆన్లైన్ కోర్టు విచారణలో ఉండగా కోకా-కోలా...
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన ఆందోళనలు, వివాదాల ఒత్తిడికి తెరదించింది ఎయిరిండియా. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు గానూ మూడు విమానాలను...