Home » Author »Subhan Ali Shaik
గంగా నాయక్ తమిళనాడు ఎన్నికల్లో చరిత్ర లిఖించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తొలి ట్రాన్స్జెండర్గా వండర్ క్రియేట్ చేసింది.
కాలు నొప్పులు, జారిపడటం లాంటి సమస్యలు తెచ్చే హీహీల్స్ వేసుకుని తాడుపై జంప్ చేసింది ఓ మహిళ. ఈ అసాధారణ ఫీట్ తో గిన్నిస్ బుక్ లో రికార్డు దక్కించుకుంది.
రీసెంట్ గా టీమిండియా క్రికెటర్లు కూడా పుష్ప డైలాగులను ఎంజాయ్ చేస్తూ పోస్టు పెట్టారు. యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, హర్ప్రీత్ బ్రార్ హిందీ డైలాగ్ చెప్పారు.
ఇండియాలోని 9 విద్యాసంస్థలకు సూపర్ కంప్యూటర్లు రానున్నాయి. హై పవర్డ్ కంప్యూటింగ్ లో మనమూ ముందుండాలనే దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది.
: శ్రీలంకతో జరగబోయే టీ20, టెస్టు సిరీస్ లకు ముందు టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.
సంవత్సరాల తరబడి ఎదురుచూసిన కల నిజమైందంటున్నారు సుకుమార్. మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీయాలని చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని మెగాస్టార్..
నెలల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న అభిమానుల కలల వేడుక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. 23వ తేదీతో ఉండే పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ చిన్నారి ప్రాణం కాపాడేందుకు భారీ విరాళమిచ్చారు.
2022 ఫిబ్రవరి 22 తేదీ.. అంకెల్లో రాస్తే.. 22 - 02 - 2022. ఎటునుంచి చూసినా ఒకేలా ఉండే అంకెలనే పాలిండ్రోమ్ అంటారన్నమాట. ఫిబ్రవరి 22 అంటే 2202.. దీనిని వెనుకకు రాస్తే...
భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో శిమొగా జిల్లా సహా మరికొన్ని సున్నిత ప్రాంతాల్లో విధించిన 144 సెక్షన్ను...
పెళ్లి ఊరేగింపుల్లో టాప్ లేని కారుల్లో వధూవరులు ఊరేగింపుగా మండపానికి వస్తుంటే ఆ సెలబ్రేషనే వేరు. పెళ్లి వేడుకలో సెలబ్రిటీల రేంజ్లో ఫీల్ అయ్యేందుకు, ఊరేగింపులో...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో కాస్ట్లీ ప్లేయర్ గా ఘనత దక్కించుకున్న ఇషాన్ కిషన్ తనకు రిషబ్తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఇలా చెప్పాడు. తానెప్పుడూ రిషబ్ పంత్ నుంచి కాంపిటీషన్ గా..
కర్నూలు జిల్లా ఆదోనీ మండలంలో బల్లెకల్ గ్రామంలో గొర్రెల కాపరిపై రెండు చిరుతలు దాడికి పాల్పడ్డాయి. ఆటో తాయప్ప అనే వ్యక్తి ఇంటి వద్ద చిరుతలు అలజడి సృష్టించడంతో
తొలి సినిమాలోనే షారూఖ్ ఖాన్తో ఫరా ఖాన్ డైరక్షన్ లో ఎంట్రీ కొట్టేసింది దీపికా పదుకొన్. ఓం శాంతి ఓం సినిమా తర్వాత హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్ లతో మళ్లీ.. మళ్లీ జతకట్టి....
రష్యా.. యుక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎంబస్సీ ఫిబ్రవరి 22న కీలక ప్రకటన చేసింది. ఇండియన్ స్టూడెంట్లు తమ యూనివర్సిటీల నుంచి ఆన్లైన్ క్లాసుల కన్ఫర్మేషన్....
సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో భీమ్లా నాయక్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను సోమవారం రాత్రి 9గంటలకు రిలీజ్ చేశారు.
కర్ణాటక హైకోర్టులో హిజాబ్ అంశంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాది హిజాబ్ ను విద్యా సంస్థల బయట ధరించాలంటూ సోమవారం వాదన వినిపించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే గౌతం రెడ్డి భౌతిక కాయం ఉండగా.. మంగళవారం స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.
రష్యా భూభాగంపైకి చొరబడిని ఐదుగురు యుక్రెయిన్ విధ్వంసకారులను హతమార్చామని రష్యా ఆర్మీ చెబుతుంది. యూఎస్ అధికారుల అంచనా ప్రకారం..
'గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వేతనాలు ఖచ్చితంగా అందడం లేదు. జాబ్ కార్డు హోల్డర్లతో బీజేపీ ఉద్యమం చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని' అన్నారు.