Home » Author »Subhan Ali Shaik
కొవీషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు రెగ్యూలర్ మార్కెట్ లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి యాజమాన్యాలు. ఈ క్రమంలోనే ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ నుంచి అప్రూవల్ కూడా.
లెజెండరీ సింగర్ లతా మంగేశ్కర్ హెల్త్ లో ఎటువంటి సీరియస్ కండిషన్ లేకపోయినా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించడం లేదు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో జనవరి 9న అడ్మిట్ అయిన మంగేశ్కర్..
కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు.మరోసారి అంతర్జాతీయ విమనాల నిషేదాన్ని ఫిబ్రవరి 28వరకూ పొడిగిస్తున్నట్లు డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ...
ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బుధవారం సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు అందజేయాల్సిన నష్టపరిహారం ఆలస్యం కావడమేంటని ప్రశ్నించింది.
భారత ప్రధాని మోదీ పనితీరునచ్చి తాను బీజేపీలో చేరానంటున్నారు అఖిలేశ్ యాదవ్ మరదలు అపర్ణ యాదవ్, తమ్ముడు ప్రతీక్ భార్య అయిన అపర్ణ బీ అవేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళల సమస్యలపై....
హిందూ మహిళతో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని బలవంతంగా ట్రైన్ లో నుంచి దింపేశారు భజరంగ్ దళ కార్యకర్తలు. ఆ తర్వాత అతణ్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి రైల్వే పోలీసులకు అప్పగించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ మంత్రి అయిన స్వాతి సింగ్, యూపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆమె భర్త దయాశంకర్ సింగ్ ఒకే సీటు నుంచి పోటీ చేసేందుకు ఒకే పార్టీ నుంచి ఒక్క టికెట్ కోసం...
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33వేల 168 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర జల్శక్తి శాఖ తేల్చింది.
కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ వెల్లడించారు.
ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంటిని సైతం జప్తు చేయనుంది స్విస్ బ్యాంకు. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా జరిగిన విచారణలో..
ఫేక్ సర్టిఫికేట్లతో పలు డిపార్ట్మెంట్లలో ప్రభుత్వఉద్యోగాలు వెలగబెట్టిన ఫేక్ క్యాండిడేట్లను చూశాం. ఏకంగా చదువు చెప్పే టీచర్ పోస్టుకే ఫేక్ సర్టిఫికేట్లతో రెడీ అయిపోయాడు బీహార్ పప్పూ
కరోనా కట్టడి నిమిత్తం పెంపుడు జంతువులైనప్పటికీ వాటిని అంతమొందించి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నం చేస్తుంది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలోనే చైనాలోని హాంకాంగ్ లో జంతువుల దుకాణంలో అత్యధిక..
కొవిడ్ ట్రీట్మెట్ లో భాగంగా కేంద్రం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తేలికపాటి, మధ్య, తీవ్ర లక్షణాలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో వివరించింది.
మరి కొద్ది వారాల్లో జరగబోయే పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా సూచించినట్లే జనవరి 18 మధ్యాహ్నం 12గంటలకు భగవత్ మన్ సీఎం అభ్యర్థి అంటూ...
పేదవారికి వైద్యం అందించేందుకు ప్రైవేట్ డాక్టర్ ముందుకొచ్చారు. డాక్టర్ రోస్ లైన్ కేవలం రూ.10కే వైద్యం అందించేందుకు తెలంగాణలోని మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ లోని అంబేద్కర్ భవన్ లో...
ఇకపై తెలంగాణలోని అన్ని స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం....
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్ ముచ్చింతల్లోని ఆధ్మాత్మిక కేంద్రం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు వైద్యులు. 'డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా కలిసిన వారు కోవిడ్ పరీక్షలు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్ లో ఉండిపోయారు. సోమవారం ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా..
ఎంఎస్ ధోనీ బొటనవేలి గాయం కారణంగా తొలిసారి 2014లో అడిలైడ్ వేదికగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీకి అదే శాశ్వత కెప్టెన్సీకి నాంది అని ఊహించలేదు.