Home » Author »Subhan Ali Shaik
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనవరి 19న రాష్ట్రంలోని ST నియోజవర్గాలపై హైదరాబాద్ లో బీజేపీ నేత
నాలుగేళ్ల ప్రేమ తర్వాత వివాహంతో ఒకటైన ఈ జంట పెళ్లికి ముందు ప్రతి రోజూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచేవారు. శనివారం విరాట్ తన టెస్టు కెప్టెన్సీకి కూడా రిటైర్మెంట్ చెప్పేయడంతో అనుష్క
వ్యాక్సినేషన్ చాలా బలమైన ఆయుధంగా పేర్కొంటూ.. ఇక కరోనా వైరస్ అంతమైపోతుందని అమెరికన్ వైరాలజిస్ట్ పేర్కొన్నారు. వాషింగ్టన్ కు చెందిన డా. కుటుబ్ మహమూద్ వ్యాక్సిన్ సాయంతో ప్రజలు వైరస్ న
యాపిల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కొవిడ్ బూస్టర్ డోస్ తప్పనిసరి చేసింది ఆ సంస్థ. వ్యాక్సినేషన్ వేసుకుని వారికి నో ఎంట్రీ చెప్తూ.. ఆఫీసులకు రావాలనుకుంటే తప్పనిసరిగా బూస్టర్ డోస్...
మితిమీరిన వేగం ఓ వృద్ధుడి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగిన ఘటనతో విషాదచాయలు అలముకున్నాయి.
గాలిపటం ఎగరేసుందుకు వాడే దారం (మాంజా) మెడకు చుట్టుకుని 20ఏళ్ల యువతి ప్రాణం పోయింది. చైనీస్ మాంజా అని పిలిచే దారానికి పవర్డ్ గ్లాస్ కూడా ఉంటుందని అదే ప్రాణం తీసిందని స్థానికులు...
టీమిండియా.. సౌతాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇకపై ఫోకస్ అంతా వన్డే సిరీస్ వైపే. బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న సిరీస్
దీని గురించి కూర్చొని చర్చించాల్సిన అవసరం నాకు లేదు. సెలక్టర్ల మైండ్ లో ఏముందో వాళ్లకే తెలియాలి. అది నా పని కాదు' అంటూ కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ.
ఫిట్నెస్ ఔత్సాహికులకు సైకిలింగ్ ఒక బెస్ట్ ఛాయీస్. పర్యావరణ హితంగానూ, ఎక్సర్సైజ్ చేసినట్లుగానూ ఉండటంతో అన్ని వయస్సుల వారు సైకిలింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు.
నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేట్లు కొన్నిదేశాల్లో పెంచుతున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. రీసెంట్ గా ఇండియాలో రేట్లు తగ్గించిన ప్రముఖ ఓటీటీ యునైటెడ్ స్టేట్స్, కెనడాల్లో మాత్రం
గూగుల్ ఇకపై ప్రతి వారం తమ ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్లో గూగుల్ ఆఫీసుల్లోకి..
దుబాయ్లో గోల్డ్ బిర్యానీ గురించి విన్నారు కదా.. అలాగే గోల్డ్ ఐస్ క్రీమ్.. అది కూడా హైదరాబాద్ లోనే. Huber & Holly అనే స్టాల్ లో 24క్యారెట్స్ గోల్డ్ ఐస్ క్రీమ్ రూ.500కే దొరుకుతుంది.
కేరళలోని ఎర్నాకులం జిల్లా కుంబలంగి గ్రామం దేశంలోనే తొలి శానిటరీ నాప్కిన్ ఫ్రీ గ్రామంగా పేరుకెక్కింది.హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. మూడు నెలలుగా బాలికలు, యువతులకు...
గతేడాది సంక్రాంతి తర్వాతి రోజు 2021 జనవరి 16 నుంచి మొదలైన వ్యాక్సినేషన్ సంవత్సరంలోగానే 5కోట్ల వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకుని రికార్డ్ నమోదు చేసింది.
ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. హైదరాబాద్లోని తన నివాసంలో శుక్రవారం పరమపదించారు.
టీమిండియా ఏడు వికెట్ల తేడాతో కేప్ టౌన్ వేదికగా మూడో టెస్టులో ఓటమికి గురైంది. దాంతో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలని అనుకున్న కోహ్లీసేనకు నిరాశే మిగిలింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ పరాజయం మూటగట్టుకుంది. 1-1తో ఉన్న దశలో మూడో మ్యాచ్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికాను విజయం వరించింది.
దక్షిణాఫ్రికాలో కొవిడ్ మహమ్మారి నాలుగో వేవ్ కారణంగా ఆరు వారాలుగా నమోదవుతున్న కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేసుల తీవ్రతలో తగ్గుదల లేకపోగా ఎటువంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిష్టర్ అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న అవంతికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.