Home » elections
సహర్సాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జూన్ 9న జరగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు ముగిశాయి. సహర్సాలో మొత్తం 46 వార్డులు ఉండగా, అందులో 29 మంది అభ్యర్థులు మేయర్ కోసం పోటీలో ఉన్నారు
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడ�
రెవెన్యూశాఖ మంత్రి అశోక్ అయితే దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆయన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేతిలో కనకపురలో చిత్తుగా ఓటమి చెందారు. కనకపురలో డీకే శివకుమార్ 1,22,391 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే మంత్రి అశోక్, తన సొంత ని�
Priyanka Gandhi Vadra: బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేసిందో, వాటిని ప్రజలు ఎలా తిప్పికొట్టారో ప్రియాంక చెప్పారు.
2004లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 స్థానాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఆ సమయంలో కర్ణాటక జేడీఎస్ అధినేతగా ప్రస్తుత కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన హయాంలోనే పార్టీ విపరీతంగా పుంజుకుంది.
రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున�
వాస్తవానికి ఈ ఆధిపత్య పోరు బయటికి పెద్దగా కనిపించకపోయినా.. అంతర్గతంగా బాగానే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది
మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటకలో ఎలా అయితే త్రిముఖ పోరు నడిచిందో, తెలంగాణలోనూ త్రిముఖ పోరే ఉండనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా అయితే ప్రధాన ప్రతిపక్షపమో, ఇక్కడ కూడా అలాగే ప్రధాన ప్రతిపక్షం
పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంద�