Corona New Zealand: మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్న న్యూజిలాండ్ మహిళా ప్రధాని
"ఓమిక్రాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి మరో మారు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం" అంటూ జసిండా ఆర్డెర్న్ ఆదివారం ప్రకటించారు

Corona New Zealand: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వ్యాప్తితో టీకా తీసుకున్నవారు సైతం కరోనా భారిన పడుతున్నారు. అయితే మూడో దశలో ప్రాణాపాయం లేకపోయినప్పటికీ, ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక ఆస్ట్రేలియా ఖండంలోనూ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ప్రధాన దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. న్యూజిలాండ్ లో ఓమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. జన సమూహాలను నియంత్రించి కఠిన లాక్ డౌన్ అమలు చేశారు అక్కడి అధికారులు.
Also read: Subhash Chandra Bose: నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలన్న మమతా బెనర్జీ
ఇక న్యూజిలాండ్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేయడంతో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని మరోమారు రద్దు చేసుకున్నారు. “ఓమిక్రాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి మరో మారు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం” అంటూ జసిండా ఆర్డెర్న్ ఆదివారం ప్రకటించారు. న్యూజిలాండ్ మహిళా ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్..క్లార్క్ గేఫోర్డ్ అనే వ్యక్తితో చాలాకాలంగా కలిసి ఉంటున్నారు. 2019లోనే వీరికి ఎంగేజ్మెంట్ కాగా.. మూడేళ్ళ పాప కూడా ఉంది. గతేడాది న్యూజీలాండ్ లో కరోనా నియంత్రణలో ఉన్నపుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించగా, కరోనా తిరిగి విజృంభిస్తుండడంతో తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్నామని తెలిపారు.
Also read: Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే
- India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
- India Corona: దేశంలో మళ్లీ 3వేలు దాటిన కొవిడ్ కేసులు.. 31 మంది మృతి
- Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు
- Coronavirus: జూన్లో తెలంగాణలో గరిష్ట స్థాయికి కొవిడ్ కేసులు.. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం..
- Corona : కరోనా ఫోర్త్ వేవ్ భయం-విమానాశ్రయాల్లో అలర్టైన కర్ణాటక
1IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
2Rajendraprasad : ఆయన బతికుంటే బంగారు పూలతో పాద పూజ చేసేవాడిని..
3Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
4Samantha : అలా చచ్చిపోతే నా అదృష్టం.. సమంత సంచలన వ్యాఖ్యలు..
5Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
6Zoom Hackers : జూమ్ యాప్తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
7Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
8Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
9NTR : ఫిల్మ్నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
10Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు