Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన విమర్శలను భారత్ తిప్పికొట్టింది.

Yasin Malik: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించడం పట్ల ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ చేసిన విమర్శలను భారత్ తిప్పికొట్టింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ…‘‘యాసిన్ మాలిక్ కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో భారత్ను విమర్శిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)-ఇండిపెండెంట్ పర్మనంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఐపీహెచ్ఆర్సీ) చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అన్నారు.
Train Delayed By 1 Year : ఒకరోజు కాదు ఏకంగా ఏడాది లేటుగా చేరుకున్న రైలు..! షాక్ అయిన అధికారులు..!!
‘‘యాసిన్ మాలిక్ పాల్పడ్డ ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నట్లు ఓఐసీ-ఐపీహెచ్ఆర్సీ వ్యాఖ్యలు ఉన్నాయి. యాసిన్ మాలిక్ పాల్పడ్డ నేరాలకు సంబంధించిన పూర్తి ఆధారాలనూ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ఏ మాత్రమూ ఉపేక్షించవద్దని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని ఓఐసీ ఏ రూపంలోనూ సమర్థించవద్దని మేము కోరుతున్నాం’’ అని అరిందం బాగ్చీ చెప్పారు.
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, భారత్కు వ్యతిరేకంగా కుట్ర పన్నడం వంటి నేరాలపై విచారణ జరిపిన ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల యాసిన్ మాలిక్కు శిక్ష విధించడంతో ఓఐసీ తాజాగా పలు వ్యాఖ్యలు చేసింది. కశ్మీరీ ముస్లింలను పీడిస్తున్నారని పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని చెప్పుకొచ్చింది. యాసిన్ మాలిక్ కొన్ని దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్లో స్వాతంత్ర్య పోరాటాన్ని కొనసాగించాడని ఓఐసీ పేర్కొంది. ఆయనకు జైలు శిక్ష విధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే దీనిపై భారత్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చింది.
- Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్కు ఫోన్లు
- Afghanistan earthquake: అఫ్గానిస్థాన్కు భారత్ సాయం
- Covid Vaccine: వ్యాక్సిన్లతో 42లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఇండియా
- corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
- GSAT-24: సక్సెస్ఫుల్గా జీశాట్ శాటిలైట్ లాంచింగ్
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
4Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
5Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
6TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
7Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
8Tragedy : సనత్నగర్లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
9Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
10Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?
-
Drink Water : పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!