Telugu » Latest News
జాగా రాజమౌళి హాలీవుడ్ ప్రముఖ మీడియా వ్యానిటికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి అనేక విషయాలని తెలియచేశాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి కూడా మాట్లాడాడు. ర
నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు స
ఐక్యరాజ్యసమితి వేదికగా బుధవారం పాకిస్తాన్కు భారత్ గట్టి జవాబిచ్చింది. భారత్లోని జమ్ము-కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐరాస భద్రతా మండలిలో పాక్ ఆరోపించింది. జమ్ము-కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుందని చెప్పింది. అయితే, పాక్ వ్య
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణించారు. 67 ఏళ్ళ ఈ నటుడు గుండెపోటుతో హఠాత్తుగా బుధవారం రాత్రి మరణించారు. దీంతో బాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది................
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్
రాధికా పండిట్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది రాధికపండిట్. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది రాధికా. ఇందులో అభిమానులు అ
ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం.
తాజాగా సమంత మాయోసైటిస్ తో పోరాడి ఖుషి సినిమా షూటింగ్ కి సమంత తిరిగి వచ్చినందుకు చిత్రయూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు సమంత ఖుషి సెట్స్ లో అడుగుపెట్టింది. సమంతకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ.............
టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుం
తాజాగా ఆహా నుంచి మరో సరికొత్త సినిమా రాబోతుంది. భారీ సినిమాలని తెరకెక్కిస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సత్తిగాని రెండెకరాలు అనే కామెడీ, సస్పెన్స్ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో................