Telugu » Latest News
ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ (భారతీయుడు)సినిమాకి సీక్వెల్ గా దాదాపు 25 ఏళ్ళ తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుంది. స్టార్ కాస్ట్ తో భారీగా...................
తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చాయి. ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విధి నిర్వహణ పక్కనబెట్టి సమ్మెలో పాల్గొంటే షోకాజ్ నోటీసు జారీ చే
అనుపమ్ ఖేర్ సతీష్ భౌతికకాయం వద్దే కూర్చొని విలపించాడు. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్ని జరిపించాడు. సతీష్ కౌశిక్ అంతిమ యాత్రలోనూ అతని పక్కనే కూర్చున్నాడు. అంత్యక్రియలు.................
నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.
హ్యాంబర్గ్లో ఉన్న జెహోవా విట్నెస్ సెంటర్ హాల్లో ఈ కాల్పులు జరిగాయి. ఈ సెంటర్ ఇంటర్నేషనల్ చర్చిలో భాగం. ఇక్కడ భారీగా జనం గుమిగూడి ఉన్న సమయంలో గన్ చేతబట్టిన వ్యక్తి ఉన్నట్లుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురుపైనే మరణించ
ఈజిప్ట్ లో పురాతన విగ్రహం బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు 2 వేల ఏళ్ల నాటి సింహిక విగ్రహాన్ని కనుగొన్నారు. దక్షిణ ఈజిప్ట్ లోని క్వెనా ప్రావిన్స్ కు చెందిన దెనెంద్ర ఆలయ ప్రాంగణంలో జరిపిన తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు నవ్వుతున్న స
తాజాగా అలియా, రణబీర్ ఈ ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయ్యారు. అలియా, రణబీర్ కి పాప పుట్టిన తర్వాత నుంచి వీరిపై మీడియా, ఫొటోగ్రాఫర్స్ ఫోకస్ మరింత ఎక్కువైంది. అయితే ఇటీవలే అలియా తన ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఉంటే..................
చరణ్ అయితే అమెరికాలో రోజుకొక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో చరణ్ RRR సినిమా, నాటు నాటు సాంగ్ తో పాటు ఇండియన్ సినిమా, తన ఫ్యామిలీకి సంబంధించిన సంగతులు కూడా పంచుకుంటున్నాడు. తాజాగా ఎంటర్టైన్మెంట్ టునైట్ అనే ఛానల్ కి ఇచ్చిన ఇ
తాజాగా మార్చ్ 9న చిల్డ్రన్స్ కోసం “MAISON AVA” అనే బ్రాండ్ ని ప్రారంభించి దాని స్టోర్ ని ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ అయిన లండన్ లోని హారోడ్స్ లో ఓపెన్ చేసింది వెరోనికా. ఇక్కడ 2-14 సంవత్సరాల అబ్బాయిలు మరియు అమ్మాయిల కోసం అన్ని రకాల
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆర