Telugu » Latest News
సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అవినాష్పై ఎలాంటి చర్యలు తీ
విజయ్ నాయర్ను తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత కలిశారని ఈడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. సౌత్ గ్రూపులో ఉన్నవారికి 9 జోన్లు దక్కాయని, ఒక సిండికేట్ ఏర్పడిందని చెప్పారు. ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం తరఫున విజయ్ నాయర్ వ్యవహారం నడిపారని అన్నారు. ఈ వ్యవహారాన
ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ‘నిజమైన యుద్ధానికి’సిద్ధం కావాలంటూ సైన్యానికి ఆదేశించారు. తన ముద్దుల కుమార్తె జు ఏ తో కలిసి కిమ్ ఉత్తర కొరియా హస్వాంగ్ ఆర్టిలరీ దళం చేపట్టిన విన్యాసాలకు హాజరయ్యారు. కిమ్ తీరు చూస్తుంటే ఇక యుద్ధసన్నా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుండి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియ
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మహిళా గోస-బీజేపీ భరోసా దీక్
తాను కవిత బినామీ అని పిళ్లై గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టుకు తెలిపాడు. ఈ అంశంలో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
తాజాగా నరేష్ ఈ సారి పవిత్రని పెళ్లి చేసుకున్న వీడియోని సడెన్ గా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి షాకిచ్చాడు. ఈ వీడియోలో నరేష్ - పవిత్ర సాంప్రదాయబద్దంగా గుడిలో పెళ్లి చేసుకున్నట్టు.......................