congress: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలి: రాహుల్, ప్రియాంకా గాంధీ
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రియాంకా గాంధీ అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో 24 గంటల్లోనూ అగ్నిపథ్ నిబంధనలను కేంద్ర సర్కారు మార్చాల్సి వచ్చిందని అన్నారు. వయోపరిమితి పెంచుతూ, ఇంతకు ముందు ఉన్న పద్ధతిలో ఆర్మీలో నియామకాలు చేపట్టాలని చెప్పారు.

congress: దేశ ప్రజలకు ఏం కావాలన్న విషయం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తన స్నేహితులు చెప్పే మాటలనే మోదీ వింటారని, ఇతరు మాటలు వినరని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో త్రివిధ దళాల్లో నియామకాలకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల సర్వీసు మాత్రమే ఉండడంతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ పథకం వల్ల నష్టోతామని చెబుతున్నారు.
Agnipath: యువతకు ఎంతో ప్రయోజనం: అగ్నిపథ్పై అమిత్ షా ప్రశంసలు
ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అగ్నిపథ్ పథకంపై స్పందించారు. అగ్నిపథ్ పథకాన్ని యువకులు తిరస్కరించారని, అలాగే, వ్యవసాయ చట్టాలను రైతులు, పెద్ద నోట్ల రద్దును ఆర్థిక వేత్తలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను వ్యాపారులు తిరస్కరించారని ఆయన అన్నారు. అగ్నిపథ్పై ప్రియాంకా గాంధీ కూడా స్పందించారు. ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో 24 గంటల్లోనూ అగ్నిపథ్ నిబంధనలను కేంద్ర సర్కారు మార్చాల్సి వచ్చిందని అన్నారు.’ నరేంద్ర మోదీజీ దయచేసి ఈ పథకాన్ని ఉపసంహరించుకోండి’ అని ట్వీట్ చేశారు. వయోపరిమితి పెంచుతూ, ఇంతకు ముందు ఉన్న పద్ధతిలో ఆర్మీలో నియామకాలు చేపట్టాలని అన్నారు.
- New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమలు?.. వేతనం, పీఎఫ్, పనిగంటల్లో భారీ మార్పులు
- P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’
- Covid Cases: భారత్లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
- Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్ఫోర్స్కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
- Kerala: అలిగిన తమ్ముడికి క్షమాపణలు చెబుతూ 434 మీటర్ల భారీ లేఖ రాసిన యువతి
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!