Home » 10TV Agriculture
మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది. ఈ చీడపీడలను సకాలంలో నివారించకపోతే 20 నుండి 30 శాతం వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల దశను పట్టి వాటిని రకరకాల చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. దీనికి తోడు రైతులు విచక్షణ రహితంగా ఎరువుల వాడకం కూడా వీటికి అనుకూలంగా మారాయి.
సొర పంటకు ఆశించే చీడపీడలను తక్కువ ఖర్చుతోనే నిర్మూలించవచ్చు . అయితే పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో సమయానుకూలంగా ఎరువులు, నీటితడులు అందించాల్సి ఉంటుంది. దీన్నే తూచాతప్పకుండా పాటించారు రైతు.
ఆంద్రప్రదేశ్ లో రబీ పంటగా కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. కృష్ణా, గోదావరి మండలాల్లో వరిమాగాణుల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది.
ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు.
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్తో తయారు చేసి�
Jasmine Cultivation : కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు. మరికొన్ని రకాల పూలు సువాసనలతో మనసు దోచుకోగలవు. కానీ మనిషి మనసుకు ప్రశాంతతను చేకూర్చడంతో పాటు తాజాదనాన్ని కలుగజేసే అద్భుతమైన సుగంధ పువ్వు మల్లె. అందుకే దీన్ని పుష్పాల రాణిగా పరిగణిస్తారు. మం
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. అయితే పాడిపశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు.
వాక్కాయ మొక్కల నుండి 3వ ఏడాది నుండి పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ కూడా బాగుండటంతో ఏకపంటగా వాణిజ్య సరళిలో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.
ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో.. పశ్చిమగోదావరి జిల్లా, కోయలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామానికి చెందిన రైతు పాదం రాము పామాయిల్ సాగును చేపట్టాడు.