-
Home » 10tv Top Headlines
10tv Top Headlines
డిసెంబర్ 9 నుంచే.. కాంగ్రెస్ 2 గ్యారెంటీలు అమలు
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని దుయ్యబట్టారు.
తొలి టీ20లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
అమరావతే ఏపీ రాజధానని తేల్చి చెప్పిన కేంద్రం.. ఆ దమ్ము ధైర్యం దేశంలో ఎవరికీ లేదట
ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది
తుఫాన్ పరిస్థితులపై కలెక్టర్లతో ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది.
నాగార్జున సాగర్కు కేంద్ర బలగాలు.. టీ20 సిరీస్ మనదే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 34 నుంచి 44 సీట్లు.. బీజేపీకి 4 నుంచి 8 సీట్లు, ఇతరులకు 5 నుంచి 8 స�
ఎంత రాత్రైనా పోలింగ్ శాతాన్ని ఇవాళే వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బులు పంచాయన్న కిషన్ రెడ్డి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలవడనున్నాయి.
పోలింగ్కు అంతా సిద్ధం.. ముగ్గురు పోలీసు అధికారులపై EC సస్పెన్షన్ వేటు
119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ.
ఇద్దరు ఐఏఎస్లకు నెల రోజుల జైలు శిక్ష.. ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఇద్దరు ఐఏఎస్లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది.
హరీశ్ వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగిందన్న కాంగ్రెస్.. BRS, కాంగ్రెస్వి డ్రామాలన్న బీజేపీ
అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని గోస పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రైతుల్ని వేధిస్తోందని మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు.