Home » 18 Shakti Peethas
సతీదేవి యోని భాగం ఇక్కడ పడడంతో ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ఈ ఆలయంలో ప్రసన్న వదనంతో అమ్మవారు ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉంటారు.
ఈ శక్తివంతమైన పీఠంలో విగ్రహారాధన ఉండదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠం ఇది.
ఇక్కడ రేణుకామాతగానూ అమ్మవారిని పిలుచుకుంటారు.
కామాక్షి అమ్మవారిని పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం చేకూరుతాయని నమ్మకం.
మంగళగౌరి దేవిని దర్శించుకుంటే సర్వ శుభాలు చేకూరతాయని హిందువులు నమ్ముతారు.
అక్కడ అమ్మవారు శాంకరీ దేవిగా వెలసింది. అమ్మవారి తొలి రూపం శాంకరి.
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు.
అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి. లోకాలను కాపాడేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించంతో 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడింది.