-
Home » 18 Shakti Peethas
18 Shakti Peethas
ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని పూజించే ఆలయం.. కామాఖ్యాదేవి శక్తిపీఠం
సతీదేవి యోని భాగం ఇక్కడ పడడంతో ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ప్రశాంతత కోసం శృంఖలాదేవిని దర్శించుకుంటే సరి.. ఈ శక్తిపీఠ మహిమ ఇదే..
ఈ ఆలయంలో ప్రసన్న వదనంతో అమ్మవారు ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉంటారు.
బృహస్పతి అమృతంతో అభిషేకించిన మాధవేశ్వరీ దేవి.. విగ్రహారాధనలేని శక్తి పీఠం
ఈ శక్తివంతమైన పీఠంలో విగ్రహారాధన ఉండదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠం ఇది.
మహా తేజోమహిమ ఉన్న అమ్మవారు ఏకవీరా దేవి.. తమలపాకు, వక్కలను నూరి ప్రసాదంగా..
ఇక్కడ రేణుకామాతగానూ అమ్మవారిని పిలుచుకుంటారు.
సంతానం, విద్యను ప్రసాదించే కామాక్షీదేవి.. ఈ పీఠాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు..
కామాక్షి అమ్మవారిని పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఐశ్వర్యం, జ్ఞానం, ఆరోగ్యం చేకూరుతాయని నమ్మకం.
సర్వ శుభాలు చేకూర్చే సర్వమంగళా దేవి.. ఈ పీఠం విశిష్టత ఇదే..
మంగళగౌరి దేవిని దర్శించుకుంటే సర్వ శుభాలు చేకూరతాయని హిందువులు నమ్ముతారు.
సకల శుభాలూ చేకూర్చే శాంకరీ దేవి.. ఈ పీఠం మహిమ ఏంటో తెలుసా?
అక్కడ అమ్మవారు శాంకరీ దేవిగా వెలసింది. అమ్మవారి తొలి రూపం శాంకరి.
నిత్యం ఆధ్యాత్మిక సంరంభం కనపడే శక్తిపీఠం.. జోగులాంబ ఆలయ విశిష్టత తెలుసుకోవాల్సిందే
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు.
అష్టాదశ శక్తిపీఠాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారా?
అగ్నిలో కాలుతున్న సతీదేవి శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి. లోకాలను కాపాడేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించంతో 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడింది.