1st odi

    India vs Sri Lanka: టీమిండియా టార్గెట్ 263పరుగులు

    July 18, 2021 / 08:52 PM IST

    భారత్, శ్రీలంక జట్లు మధ్య మూడు వన్డే సిరీస్‌లు జరగుతుండగా.. మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50ఓవర్లలో 9వికెట్ల నష

    తొలి వన్డే‌లో ఆసీస్‌దే పైచేయి

    November 27, 2020 / 06:14 PM IST

    Aus vs Ind: సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేసిన ఫించ్ (114), స్మిత్ (105; 66బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సులు) ఇండియా ముందు భారీ టార్గెట్ ఉంచారు. చేధనలో టీమిండియా తడబాటుకు లక్ష్యాన్ని సాధించలేక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 66 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐపీఎల్ 202

    పంత్ బదులు కీపర్‌గా రాహుల్!

    January 15, 2020 / 02:18 AM IST

    ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు పరాభవం ఎదురైంది. 10వికెట్ల తేడాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ సంఘటన అందరిలో ప్రశ్న తలెత్తేలా చేసింది. కీపింగ్ బాధ్యతలను రిషబ్ పంత్ నుంచి కేఎల్ రాహు�

    టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్

    January 14, 2020 / 08:02 AM IST

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్నది. తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుని భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌�

    సొంతగడ్డపై సమరం: తొలి మ్యాచ్ ఎవరి సొంతమో?

    December 15, 2019 / 02:05 AM IST

    వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు అంటేనే ఎవరూ ఊహించని ఫలితాలు వస్తుంటాయి. రసవత్తరంగా సాగిన టీ20 పోరులో రెండు మ్యాచ్‌లలో నెగ్గి భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఇప్పుడు వన్డేలతో వినోదం పంచేందుకు రెండు జట్లు సిద్ధం అయ్యాయి. భారత్‌, వెస్టిండీస్‌ జట్లు మూడ�

    నేపియర్ వన్డే : చాహల్ మేజిక్, కష్టాల్లో కివీస్

    January 23, 2019 / 03:33 AM IST

    నేపియర్ వన్డే : సొంత గడ్డపై భారత్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్‌కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఆదిలోనే ఓపెనర్ల(గప్తిల్‌, మన్రో) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో రెండు వికెట్లు పడ్డాయి. 52 పరుగుల స్కోర్

    నేపియర్ వన్డే : చెలరేగిన షమీ, 18కే 2వికెట్లు

    January 23, 2019 / 02:29 AM IST

    నేపియర్: న్యూజిలాండ్‌, భారత్ మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే కివీస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 18 పరుగులకే రెండు వికెట్లు

    మరో సమరం: కివీస్‌తో తొలి వన్డేకు సిద్ధమైన కోహ్లీసేన

    January 22, 2019 / 12:21 PM IST

    ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా �

10TV Telugu News