2019 icc world cup

    వరల్డ్ కప్ ఎఫెక్ట్: ఐపీఎల్ 12ను వదిలేయనున్న విదేశీయులు వీరే

    April 25, 2019 / 11:57 AM IST

    వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్‌ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�

    అన్నింటితో పాటు టీమిండియా ఒకటి అంతే.. : పాక్ కెప్టెన్

    April 22, 2019 / 01:43 PM IST

    వరల్డ్ కప్ 2019 రాబోతున్న క్రమంలో జట్ల మధ్య సవాళ్లు మొదలైయ్యాయి. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రపంచ నెం.1 జట్టు అయిన టీమిండియాను అన్నింటితో పాటు అదొకటి అనే రీతిలో మాట్లాడి తూలనాడాడు. ఇప్పటికే వరల్డ్ కప్‌లో పాల్గొనదలచిన జట్లు తమ స్క్వాడ్‌�

    బీసీసీఐ హెచ్చరిక: భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండండి

    April 19, 2019 / 01:06 PM IST

    వరల్డ్ కప్ సాధించాలనే తాపత్రయంలో బీసీసీఐ మరోసారి కఠిన నిబంధనలకు పాల్పడింది. టీమిండియా ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు 20రోజుల పాటు దూరంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి క్రిక

    వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ జట్టు ప్రకటన, అమీర్‌కు మొండిచేయి

    April 18, 2019 / 02:03 PM IST

    ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మే 23నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నమెంట్‌కు   సర్వం సిద్ధం కావడంతో 15మంది కూడిన జట్టును విడుదల చేసింది. ప్రపంచ కప్‌లో ఆడాలని ఎన్నో కలలు కన్న మొహ�

    రవిశాస్త్రి ఏం శంకించారు : భారత జట్టు మొత్తానికి ఏమైనా కావొచ్చు

    April 18, 2019 / 09:28 AM IST

    టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. వరల్డ్ కప్‌కు దేశం నుంచి 16మందిని తీసుకోవాలని ఐసీసీకి సూచించినట్లు తెలిపాడు. ఏప్రిల్ 17 బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును విడుదల చేస్తూ.. ఇది ప్రైమరీ జట్టు మాత్రమే అని ప్రస్తావించింది. అం�

    మలింగ రిటైర్మెంట్: వరల్డ్ కప్ స్క్వాడ్ కెప్టెన్‌గా కరుణరత్నె

    April 18, 2019 / 08:09 AM IST

    మే నెలాఖరులో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌కు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగకు షాక్ ఇవ్వడంతో పాటు కరుణరత్నెను కెప్టెన్‌గా ప్రకటించి సంచలనానికి తెరదీసింది లంక బోర్డు. 2015వరల్డ్ కప్‌

    వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జోఫ్రా ఆర్చర్ ఔట్

    April 17, 2019 / 11:59 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019లో పాల్గొనే అన్ని దేశాలు ప్లేయర్ల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్ 23 నాటికి జట్లు మొత్తం ప్రకటన పూర్తి అయిపోవాలి. మే 30న మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటించగా అందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌�

    వరల్డ్ కప్ జట్టులోకి అంబటి.. పంత్‌లు

    April 17, 2019 / 10:56 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019కు భారత్ తరపు నుంచి 15 మందితో కూడిన జాబితాను ఏప్రిల్ 15 సోమవారం ప్రకటించింది. జట్టులో రిషబ్ పంత్.. అంబటి రాయుడులకు స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్�

    ధోనీ ముందు నేను.. ఓ ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతే..

    April 17, 2019 / 09:25 AM IST

    ఐపీఎల్ సీజన్ 12 భీకర్ షాట్లతో ఉత్కంఠభరితమైన విజయాలతో సాగిపోతోంది. తర్వాతి మ్యాచ్‌కు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగాలనే యోచనలోనే ఉన్నారు కెప్టెన్లు. అదే సమయంలో సోమవారం వరల్డ్ కప్ జట్టులో దినేశ్ కార్తీక్ పేరు ఉందని విన్న వెంటనే ఎగిరి గంతేశాడ�

    మరో నలుగురు ప్లేయర్లను ప్రకటించిన బీసీసీఐ

    April 16, 2019 / 08:17 AM IST

    బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సోమవారం వరల్డ్ కప్‌కు ఆడే 15 మంది భారత ప్లేయర్ల జాబితా విడుదల చేసింది.

10TV Telugu News