Home » 2024 Elections
శివసేన (యూబీటీ) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. భారతీయ ధర్మం సనాతనం చాలా గొప్పదని, రాజకీయాల కోసం దానిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో లోక్సభ ఎన్నికలు జనవరి మధ్యలో జరుగుతాయా? అంటే అవునంటున్నాయి కేంద్ర బీజేపీ వర్గాలు. కేసీఆర్, జగన్లకు ఏకకాలంలో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి....
మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం.
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం గెహ్లాట్ అన్నారు. వారు ఆరోపణలు చేస్తే నవ్వు వస్తుందని, బీజేపీ పెద్ద నేతలు రాజస్థాన్కు నిరంతరం వస్తున్నారని, అదంతా ఎన్నికల కోసమేనని అన్నారు
బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఒక దేశం-ఒకే ఎన్నికల'కు మద్దతు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని అన్నారు
ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పూనుకోవడంతో 'ఒక దేశం-ఒకే ఎన్నికలు' అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల వెనుక ప్రభుత్వ ఎజెండా ఏమిటనే విషయంపై అనురాగ్ ఠాకూర్ స్పందించలేదు
ఇండియా కూటమిలో ప్రధానమంత్రి పదవికి బలమైన పోటీదారు ఎవరనే ప్రశ్నకు జనం చాలా షాకింగ్ సమాధానాలు ఇచ్చారు. సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు
ప్రధాని మోదీని సూర్య లోకం పంపించే ఏర్పాటు చేయండి అంటూ ఇస్రోకి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతాల్లోను రూ.15 లక్షలు వేస్తానని నమ్మి మా ఇంట్లో 11మంది బ్యాంకు ఖాతాలో ఓపెన్ చేశాం. కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు. కాబట్టి మోదీన�
కేంద్ర ప్రతిపాదిస్తున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఆలస్యం చేయడమో లేక కేంద్రమే ముందుగా ఎన్నికలకు రావడమో జరగాల్సివుంది.
దీంతో పాటు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన మెహబూబా ముఫ్తీలకు కూడా ఈ కమిటీలో చోటు కల్పిం�