-
Home » AB de Villiers
AB de Villiers
మాజీ క్రికెటర్లా.. మజాకానా.. డబ్ల్యూసీఎల్ అరుదైన ఘనత..
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లీగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా..
చత్తీస్గడ్ కుర్రాడికి వరుస బెట్టి కాల్స్ చేసిన కోహ్లీ, డివిలియర్స్, రజత్ పాటిదార్ ఇంకా.. ఎందుకో తెలుసా?
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఛత్తీస్గడ్లోని గరియాబంద్ జిల్లాలోని మడగావ్ గ్రామానికి చెందిన మనీష్ బిసి అనే కుర్రాడికి కాల్స్ చేశారు.
కొత్త సిమ్ తీసుకున్న యువకుడు.. అది ఆర్సీబీ కెప్టెన్ వాడిన నంబరు కావడంతో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి కాల్స్.. చివరకు..
నిజంగా పటీదార్ ఫోన్ చేశాడంటే మనీశ్, ఖేమ్రాజ్ నమ్మలేదు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని మనీశ్, ఖేమ్రాజ్ అనుకున్నారు. దీంతో "నేను ఎమ్మెస్ ధోనీని మాట్లాడుతున్నాను" అని ఖేమ్రాజ్ సమాధానమిచ్చాడు.
ఏబీ డివిలియర్స్ సూపర్ ఫీల్డింగ్.. ఉత్కంఠ పోరులో పరుగు తేడాతో ఆసీస్ పై విజయం.. ఫైనల్కు దక్షిణాఫ్రికా..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ఫైనల్కు చేరింది.
41ఏళ్ల వయస్సులో ఏంది సామీ ఈ బాదుడు.. ఇంగ్లాండ్పై విధ్వంసం సృష్టించిన ఏబీ డివిలియర్స్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
డబ్ల్యూసీఎల్ -2025 లో భాగంగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది.
41 ఏజ్లోనూ ఏబీ డివిలియర్స్ స్టన్నింగ్ ఫీల్డింగ్.. మైండ్ బ్లోయింగ్.. వీడియో..
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా ఏళ్లు గడిచినా కూడా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్.
ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. రాయుడు డకౌట్, ఉతప్ప, ధావన్, రైనా విఫలం.. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
IPL: అప్పట్లో నాకు అనవసరంగా ఎక్కువ డబ్బులిచ్చారు: ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్ను గెలుచుకుంది.
ఏం కొట్టుడు సామీ అదీ.. వన్డేల్లో డివిలియర్స్ ఆల్టైమ్ రికార్డును సమం చేసిన వెస్టిండీస్ ఆటగాడు..
వన్డేల్లో దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆల్టైమ్ రికార్డ్ను వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ సమం చేశాడు.
సచిన్, రోహిత్, విరాట్ చేయలేనిది సాయి సుదర్శన్ సాధించాడు.. ఐపీఎల్లో అలా చేసిన మొదటి భారతీయుడు అతనే
ఐపీఎల్ - 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో సాయి సుదర్శన్ కీలక భూమిక పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును నమోదు చేశారు.