Home » ACB Court
ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
YCP MP Mithun Reddy : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
మరోవైపు కేసిరెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.
మద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు న్యాయాధికారి.
చెన్నై ఎయిర్ పోర్టులో ఉన్నట్లు గుర్తించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు.
KTR : ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
ఇప్పటివరకు 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించింది ఏసీబీ.