Home » ACB Court
1978లో ఎమ్మెల్యేగా రూ. 300 తీసుకున్న చంద్రబాబు..ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ప్రజల సొమ్ము దోచుకున్న బాబుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాబు ఆస�
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గతంలో మైనింగ్ కేసులో గాలి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు విచారిస్తోంది. 2019, ఆగస్టు 26వ తేదీ సోమవారం విచారించిన కోర్టు.. సెప్టెంబర్ 12వ తేద�
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడి పై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఈ కేసులో ఎసిబి కోర్టు విచారణ మే 13వ తేదీ నుంచి ప్రారంభం అవనుంది. 14ఏళ్ల నాటి కేసులో స్టే లను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన