Home » ACCUSED
Lawyer Vamana Rao couple’s murder case : లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో దర్యాప్తు మరింత స్పీడందుకుంది. వామనరావు దంపతుల హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు, సెల్ఫోన్లను సుందిళ్ల బ్యారేజ్లో గాలించేందుకు గజ ఈతగాళ్లు పెద్దపల్లి జిల్లా చేరుకున్నారు. గోదావరిలో కత్త
Father and son raped a woman : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తండ్రీకొడుకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. లిఫ్ట్ అడిగిన పాపానికి ఆమెపై తండ్రీకొడుకులు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటన సీతాపూర్ జిల్లాలో గురువార
CM Jagan serious on murder of student Anusha : డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై సీఎం జగన్ సీరియస్గా స్పందించారు. నిందితులను వదిలిపెట్టొద్దని.. దిశ చట్టం కింద కేసు వేగంగా దర్యాప్తు జరిగేలా చూడాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో జరిగిన హత్య ఘటన గురించి అధికార
Manthani Lawyers Murder : వామన్రావు హత్య కేసులో నిందితునిగా ఉన్న బిట్టు శ్రీనుకు కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ అయిన పుట్ట మధుకు మేనల్లుడైన బిట్టు శ్రీనుపై గతంలో రౌడీషీట్ ఓపెన్ అయింది. పుట్ట మధుకు రాజ
Madanapalle Double Murder : మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులు పురషోత్తం, పద్మజ విశాఖ మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లి సబ్ జైలు నుంచి వచ్చిన వారిని.. క్లోజ్డ్ వార్డులో వేర్వేరుగా ఉంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరి
Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తి�
Online loan apps case : ఆన్లైన్ లోన్ యాప్స్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు.. మరి కొందరు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. కీర్తి అనే ఉద్యోగిని సిమ్ బాక్స్లను పోలీసులు �
Deep Sidhu మంగళవారం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్టాపిక్
Customs officers on notice : అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తుంటే..కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే..పట్టుకున్న వస్తువులను వీరు ఏం చేస్తారు ? ఎక్కడ దాచి పెడుతారు ? అనే డౌట్ అందరిలో వస్తుంటుంది. కాన�
Andhra Pradesh former Minister Bhuma Akhila Priya : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ లీడర్ అఖిల ప్రియ కస్టడీ కోరుతూ..బోయిన్ పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి చంచల్ గూ