Home » ACCUSED
Murder attack on couples, husband died : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాడలో మంగళవారం ఉదయం దంపతుల కళ్లలో కారంకొట్టి హత్యచేసిన ఘటన కలకలం రేపింది. ఒక హత్యకేసులో నిందితుడిగా ఉన్న మేడపాటి సూర్యనారాయణరెడ్డి ని (35) మంగళవారం ఉదయం తన ఇంట
accused celebrate his birthday agrahara central jail : ఓ వ్యక్తి తాపీగా..హుందాగా నడుచుకుంటూ వస్తున్నాడు. షార్ట్, టీ షర్ట్ ధరించిన ఆ వ్యక్తి..అక్కడున్న వారిని పలకరిస్తూ..వస్తున్నాడు. ఓ గదిలో అప్పటికే అతని కోసం ఫ్రెండ్స్ వేచి ఉన్నారు. అక్కడనే ఉన్న కేకు దగ్గరకు వచ్చి కట్ చేశాడు. హ్
gorrekunta accused Sanjay Kumar : ‘గొర్రెకుంట’ సామూహిక హత్యల కేసులో ఉరిశిక్ష పడిన నేరస్థుడికి మరో శిక్ష పడింది. మైనర్ బాలిక రేప్ కేసులో నేరస్థుడికి జీవిత ఖైదు విధిస్తూ..కోర్టు తీర్పును వెలువరించింది. వివాహితతో సహజీవనం చేసి, ఆమె మైనర్ కూతురిని భయపెట్టి పలుమార్ల�
attempted murder on minister Perninani : ఏపీ మంత్రి పేర్నినానిపై కావాలనే నిందితుడు హత్యాయత్నం చేసినట్లు తమ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో ఎలాంటి భయం లేకుండా నాగేశ్వరరావు సమాధానం చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు వెనుక ఎవరెవ�
మర్డర్ కేసులో నిందితుడైన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన వ్యక్తి పెళ్లి చేసుకుని, తన భార్య పేరు మీద ల్యాండ్ రిజిష్టర్ చేయడానికి బెయిల్ అప్పీల్ చేశారు. రాజేశ్ భవానియా గ్యాంగ్ లో సభ్యుడైన వ్�
Chilli Powder: నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టిందా తల్లి. కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంతో ముంబైలోని మాల్వాని ఏరియాలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అంబుజ్వాడీ ఏరియాకు వచ్చారు.
Keesara MRO case : కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు మలుపులు తిరుగుతోంది. జైలులోనే నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం, బెయిల్పై విడుదలైన ధర్మారెడ్డి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. ఈ కేసులో పెద్దపెద్ద నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్
Keesara ACB Trap Case : కీసర ఏసీబీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకో వర్షన్ బయటపడుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మార్వో నాగరాజు, ధర్మారెడ్డిలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అన�
Divya Tejaswini murder case : విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య త
Haryanaలో 21 సంవత్సరాల స్టూడెంట్ను నడిరోడ్డుపై హత్య చేసిన దుండగులు మెరుపువేగంతో పారిపోయారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఘటన రికార్డ్ అవడంతో నిజం బయటపడింది. ఢిల్లీకి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో యువతిని ముందుగా కార్లోకి తీసేందుకు ప్రయత్ని