Home » ACCUSED
Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది.
Hathras case : attacked by family, says village head దేశవ్యాప్తంగా కలకలం రేపిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆయన ఆరోపించారు. బాలికను కలి�
పన్నెండేళ్ల బాలికను రేప్ చేసిన నిందితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రతి దాడికి దిగి గన్ ఫైర్ చేశాడొకడు. పోలీసులు పర్ఫెక్ట్ ప్లాన్ తో అతడ్ని పట్టుకోగలిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. ఇకోటెక్ 3 పోలీస్స్టేషన్ పరిధ�
భారతదేశంలో ఓ వైపు కరోనా భయపడుతున్నా..కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు. అభం, శుభం తెలియని పసికందుల నుంచి మొదలుకుని..ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా త్రిపురలో 15 సంవత్సరాల బాలిక�
ఉత్తరప్రదేశ్ లోఇని హాపూర్ లో ఆరేళ్ల చిన్నారిపై రేప్ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… నిందితుడ్ని అరెస్ట్ చేయలేకపోయారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి మీరట్ హాస్పిటళ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ విషమ పరిస్థితుల్లో ఉంది. గురుతుల్ని బట్టి మూ
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్త
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన ఘటనలో అరెస్ట్ అయిన కంపెనీ ప్రతినిధులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. జూమ్ మ్యాప్ ద్వారా నిందుతులను విచారించిన తర్వాత మెజిస్ట్రేట్ వారికి ఈ నెల 22వరకు రిమాండ్ విధించింది. గ్యాస్ లీకేజ్ ఘటనలో కంపె�
కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.
మేడ్చల్ లో చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు కరుణాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఆద్య హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు కరుణాకర్, అనూష గత కొంతకాలంగా చనువుగా ఉండేవారని, కరుణాకర్ తన స్నేహితులను అనూషక
మేడ్చల్ జిల్లాలో జరిగిన అభంశుభం తెలియని చిన్నారి ఆద్య హత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ మర్డర్ కేసులో ఇప్పటికే నిందితుడు కరుణాకర్ను అరెస్ట్ చేసిన పోలీసులు… నిందితుడి నుంచి కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే, ఇస్మాయిల్ఖాన్ గూడ వి�