Adani Group

    అదానీ చేతికి లాభాల్లోని గంగవరం పోర్టు?

    March 4, 2021 / 07:50 AM IST

    Gangavaram Port: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం ఎయిర్‌పోర్టు వాటా కోసం అదానీ గ్రూపు ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. దేశంలోనే అతి పెద్ద పోర్ట్ ఆపరేటర్ గా ఎదిగే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ వార్బర్గ్ పింకస్ నుంచి గంగవరం పోర్టులో 31.5�

    అదానీకి ఆమోదం: విశాఖలో డేటా సెంటర్.. 25వేల ఉద్యోగాలు

    November 5, 2020 / 06:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు గురించి కేబినేట్‌లో‍ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ �

    విశాఖలో అదానీ డేటా సెంటర్ పార్కు.. ఏపీ ప్రభుత్వం ఆమోదం

    November 5, 2020 / 02:11 PM IST

    Adani Data Center Park : విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌ సంస్థ దాదాపు రూ.15 వేల కోట్లతో ఐటి పార్కు రూపొందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్క్, రిక్రియేష

    నవంబర్-11లోగా….ఆ మూడు ఎయిర్ పోర్ట్ లు అదానీ గ్రూప్ చేతికి

    October 22, 2020 / 07:31 PM IST

    Adani Group to officially take over 3 airports ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి అక్టోబర్-31న మంగళూరు ఎయిర్ పోర్ట్, నవంబర్-2న లక్నో ఎయిర్ పోర్ట్, నవంబర్-11న అహ్మదాబ్ ఎయిర్ పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని గురువారం(అక్టోబర్-22,2020)అదానీ గ్రూప్ తెలిపింది. ఆ మూడు ఎయిర్ పోర్ట్ లలో… ఆపర�

    త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ప్రైవేటు..కేంద్రంపై కేరళ సర్కార్ సీరియస్

    August 22, 2020 / 07:18 AM IST

    త్రివేండ్రమ్ ఎయిర్ పోర్టు ను ప్రైవేటుకు అప్పగించడంపై కేరళ సర్కార్ సీరియస్ అయ్యింది. అభ్యంతరం వ్యక్తం చేసింది. సహకారం అందించలేమని నేరుగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు కేరళ సీఎం పినరయి విజయన్. దేశంలోని మూడు విమానాశ్రయాలను ప్రైవేటు (అదానీ) కు అప్

    ఆంధ్రా, ఆదానీల ఒప్పందం :70 వేల కోట్లతో విశాఖలో డేటా పార్క్

    January 10, 2019 / 09:49 AM IST

    విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో మరో పారిశ్రామిక దిగ్గజం భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్‌ పార్క్‌ల ఏర్పాటుకు అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ మధ్�

10TV Telugu News